పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బాలయ్య కు బాగా కలిసొచ్చే టైటిల్ వీరసింహారెడ్డి

చిత్రం
బాల కృష్ణగారు ఒక టైములో అచంగ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కధలు ఎక్కువ  చేశారు వాటిలో చాల వరకు  సూపర్ హిట్ సినిమాలేఅందులో ముఖ్యంగా  సమరసింహారెడ్డి చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమా లు ఎంతటి ప్రభంజనాన్ని  సృష్టించాయో అందరికి తెలుసు ఇప్పుడు అలాంటి టైటిల్ ఒకటి అనౌన్స్  చేసారు వీరసింహారెడ్డి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా ను  ప్రారంభించారుఈటైటిల్స్ బాలకృష్ణగారికిఎంతో కలిసివచ్చాయి ఎందుకంటే  ఒకరకంగా ఫ్యాక్షన్ సినిమాల టైములో ఒక్క బాలయ్య బాబు గారు ఎక్కువ  చేసారు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమా ఈ యాడాది  పూర్తి చేసి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు .  లుక్ కూడా అప్పటి సినిమాల్లో వున్న మీసకట్టు వుంది సినిమా పోస్టర్ చూస్తూ  ఉంటే ఫ్యాక్షన్ మూవీ లానే వుంది కేవలం పోస్టర్ మాత్రమే విడుదల చేసారు  అఖండ సినిమాతో హిట్ తో జోష్ లోకి వచ్చిన బాలయ్య అందరిని ఆకట్టు  కున్నారు ఈ వీరసింహారెడ్డి తో మరోసారి హిట్ కొట్టడం కన్ఫామ్ అనిపిస్తుంది . 

ఈరోజు జరగలిసిన బీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ వాయిదా మళ్ళి

చిత్రం
బీమ్లా నాయక్  ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ సడన్ గా వాయిదాపడింది కారణం మేకపాటి  గౌతమ్ రెడ్డి మరణంతో వాయిదా వేశారు మేకపాటి గౌతమ్ మరణం వైసీపీ కి  తీరని లోటు దుబాయినుండి వచ్చి న ఒక్కరోజులోనే అయనమరణం నెల్లూరు  ప్రజలకుతీరని లోటు జిమ్ కు బయలుదేరే సమయంలోనే ఆయనకుసడన్ గ  ఛాతి నొప్పి ప్రారంభం అయిన కొద్దీ సెకనులకే అయన ప్రాణాలు విడిచారు  ఈ విషాద సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేయటం  మంచిపద్ధతికాదుఅని పవన్ కళ్యాణ్ గారు వాయిదా వేద్దాంఅనితీర్మానం  చేసినట్టు తెలిపారు ,  మాజీ ముఖ్యమంతి నారా చంద్రబాబు కూడా హైదరాబాద్ లో ని మేకపాటి  గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.   

దేవకన్యగా మారిన సమంత

చిత్రం
 సమంత నాగచైతన్య తో విడాకుల తరువాత సినిమా జోరు పెంచింది కాళీ  లేకుండా సినిమాలు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది డైరెక్టర్ గుణశేఖర్  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్న సినిమా శకుంతల  భారతీయ నాటకానికి సంబంచిన కథతో ఈ శకుంతల నిర్మిస్తున్నారు  సినిమా  గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా వ్యహరిస్తున్నారు  ఈ సినిమా ఫస్ట్  లుక్ విడుదల చేసారు ఈరోజు ఆ పోస్ట్ చుస్తే ఓ దేవకన్య తలపిస్తూవుంది ఆ  పోస్టర్ . ఈ సినిమా లో అల్లు అర్జున్ కుమార్తె కూడా ఓ కేరక్టర్ చేస్తున్నటు  తెలుస్తుంది రాజ వంశానికి సంబంచిన కథతో గుణశేఖర్ మరోసారి తన యొక్క  అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ మూవీ సక్సెస్ తో గుణశేఖర్ ట్రాక్ లోకి రావాలి అని అసిధాం . 

మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మృతి

చిత్రం
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు  ఉదయం గుండెపోటుతో మరణించారు 50ఏళ్ళు వున్న మంత్రిగారు హెల్త్  ప్రత్యక శ్రద్ద తీసుకుంటారు అట అయన దుబాయ్ ఎక్సపో పాల్గొని ఈ రోజు  ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు ఈలోపే అయన కు  ఛాతిలో నొప్పి రావటంతో హుటాహుటిన అపోలో హాస్పిటల్ కు తీసుకు వెళ్లే  క్రమంలో నే అయన మరణించారు అని అయితే హాస్పిటల్ వైద్యులు కొంత  సేపు ప్రయత్నిచిన తరువాత లాభం లేదు అని వైద్యులు ఆయన మరణాన్ని  ధ్రువీకరించారు 1971 లో పుట్టిన మేకపాటి మంచి సౌమ్యుడు మృదుస్వభావి గా  అందరూ భావిస్తారు ఏది ఏమైనా అయన మరణం ఇటు వైసీపీ ప్రభుత్వానికి  అటు ప్రజలకు కష్టంగానే ఉంటుంది కొంత వైద్యుల మాటల్లో ఇలాంటి హార్డ్  అటాక్ పునీత్ రాజ్ కుమార్ విషయంలో కూడా ఇలాగ జరిగింది అని అన్నారు 

పవన్ కళ్యాణ్ ఫీవర్ మొదలైంది

చిత్రం
పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఫ్యాన్స్ ఎంత హడావుడి చేసేది అందరికి  తెలుసు బీమ్లా నాయక్  ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 21 న రిలీజ్కు సన్నాహాలు  మొదలై పోయాయి ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ సినిమా మానియా నే వుంది  ఫిబ్రవరి 25 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు ఈ ఫంక్షన్ కు  అతిరధ రాజకీయ నాయకులు కూడా హాజరవుతున్నారు తెలంగాణ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి కేటీర్ గారు కూడా ఈ ఫంక్షన్ కు  హాజరు అవుతున్నట్టు తెలుస్తుంది ఈ సినిమా గురించి యూస్ చెందిన  సెన్సార్ సభ్యుడు ఒకరు ఈ సినిమా ఫ్యాన్సుకు పూనకాలే అంటూ ఓ ట్విట్  అందరిని ఆకర్షించింది ఆల్రెడీ టికెట్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది రేపు  సోమవారం ఈవెంట్ కు ట్రైలర్ లంచ్ చుసిన తరువాత ఫ్యాన్స్ పూనకాలే  అని ఫ్యాన్స్ ఒకటే హడావుడి , వకీల్ సాబ్ కి ఎంత హడావుడి చేసారు అది  మళ్ళి రీపీట్ అవ్వటం కన్ఫామ్ లావుంది . 

బోయపాటి మరో క్రేజీ హీరోతో సినిమా ఫిక్స్

చిత్రం
బోయపాటి బాలకృష్ణ ఈ కాంబినేషన్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ వున్న సంగతి  అందరికి తెలుసు ఈ వురమాస్ డైరెక్టర్ రామ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నటు  అఫిషియల్ గా  ఎనౌన్స్ మెంట్ అయింది ఇంకా హీరోయిన్ ని కన్ఫామ్ చేయ  లేదు కానీ రామ్ తో మూవీ చేస్తున్నట్టు కన్ఫామ్ చేసారు ఇద్దరు అసలు రామ్  అంటేనే ఎనర్జీ ఆ ఎనర్జీ కి ఈ మాస్ డైరెక్టర్ తోడైతే రికార్డులు బద్దలు కొట్టడం  కాయం అనిపిస్తుంది ఇంతకు ముందే నిరూపించారు సహజంగా బోయపాటి  ఇప్పటివరకు వచ్చిన ప్రతిసినిమాలో విపరీతమైన మాస్ఎలెమెంట్స్ ఎక్కువ  ఇప్పటివరకు రామ్ ను కేవలం లవ్ సినిమాలకే పరిమితమైన ఒకటి రెండు  మాస్ సినిమాలు వున్నా రామ్ అంటే లవర్ బోయ్ ఇమేజ్ ఎక్కువ అలంటి  రామ్ తో ఊచకోత దృశ్యాలు ఎంతవరకు ఇష్టపడతారు అనేది చూడాలి .  రామ్ మాస్ లుక్ కోసం చాలావరకు కష్టపడినట్టు కనిపిస్తుంది . 

సన్ అఫ్ ఇండియా పై ఎందుకంత వ్యతిరేకత

చిత్రం
ఒక్కప్పుడు మోహన్ బాబు సినిమా అంటే జనాలు ఎగబడి చూసేవారు ఆ  వైభవం ఏమైంది కల్లక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా నిర్మాతలకు కాసుల  వర్షం కురిపించిన మోహన్ బాబు సినిమా ఎందుకంతగోరపరాభవం ఎదురైంది  కనీస కల్లక్షన్ లు కూడా లేకుండా ఎందుకు ఇలాఅయింది అంటేచాల మంది  చెప్పేమాట సినిమా లో కధ లేకుండా సదరు ప్రేక్షకుడిని 2. 30 గంటలు  కూర్చోబెట్టగలిగితేనే సినిమా కద ఉండాలి కధ లేకుండా సినిమా తీసి ఒక్క  పాటకు లక్షలు ఖర్చుపెట్టాం అని అంటే ఉపయోగం ఏంవుంది ఈ సినిమా  ఓ టి టి సినిమా అమెజాన్ రిజెక్ట్ చేస్తేనే తప్పక థియేటర్ లో రిలీజ్ చేసారు  ఫ్రీ రిలీజ్ లో చేసిన ఆర్బాటం సినిమా కధలో పెట్టి ఉంటే అసలు ఈ సినిమా  తీసేవాళ్ళు కాదు ఒక్క టైటిల్ మాత్రం ఆకర్షించేలా వున్నా కదా లేకుండా  సినిమా తీస్తే ఏ సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తారు అని చెప్ప  టానికి ఉదాహరణ 

బాలకృష్ణ రాజమౌళి సినిమా నిజమేనా ................?

చిత్రం
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ డైరెక్టర్ ఏ హీరోతో సినిమా అన్నౌస్ చేస్తారు  అన్నది కద ఒకే అయ్యేవరకు పెద్దగా బయటకు  రాదు ఐతే ఇప్పుడు ఓ  ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి  తెలుస్తుంది అదేంటంటే  రాజమౌళి బాలకృష్ణ  కాంబోలో ఒక సినిమా వుంది అని ఇది ఎంతవరకు నిజం అన్నది పక్కన  పెడితే ఆ మధ్య ఆహా షోలో రాజమౌళి తో బాలకృష్ణ ఒక మాట అన్నారు  బాలకృష్ణ తో ఎందుకు సినిమాలు తీయరు అని రాజమౌళి కూడా వివరణ  ఇచ్చారు ఐతే మహేష్ రాజమౌళి సినిమా తరువాత బాలకృష్ణ రాజమౌళి  సినిమా తప్పక ఉంటుంది అని ఫిలిం నగర్ టాక్ ఒక వేళా రాజమౌళి కనుక  బాలయ్యతో సినిమా అంటూ తీస్తే ఎలాంటి సినిమా తీయొచ్చు అనే ప్రశ్న  అందరికి వస్తుంది బాహుబలి లాంటి రాజుల సినిమా తీస్తాడా లేక డివోషనల్  సినిమా తీస్తారా అనేది మాత్రం మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది . 

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

చిత్రం
సర్కారు వారి పాట ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కారణం  చాల పెద్ద గ్యాప్ తరువాత మహేష్ బాబు సినిమా విడుదల కావటం ఒకటైతే  డైరెక్టర్ పరుశురాం ఎందుకంటే పరుశురాం తీసిన సినిమాలు అన్ని హిట్  అందుట్లో సోలో గీతగోవిందం లాంటి సూపర్ హిట్ సినిమాలు వున్నాయి ఈ  సినిమా మే 12 రిలీజ్ చేయటానికి ముస్తాబవుతుండగా కళావతి సాంగ్ మాత్రం  దుమ్ములేపుతుంది యూట్యూబ్ లో ఏకంగా 30 మిలియాన్స్ వ్యూ స్ రాబట్టి  విజయ పరంపర కొనసాగుతుంది మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తూ  ఉండటం విశేషం ఎందుకంటే ఇంతకు ముందు ఈ కాంబినేషన్ మొదటిసారి  కనుక ఫ్యాన్స్ కు పండగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మే 12 న రిలీజ్ చేస్తూ  వున్నారు . 

డీజీపీ గౌతమ్ సవాంగ్ కు మరో పదవి కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం

చిత్రం
ఏపీ ప్రభుత్వం సడెన్  నిర్ణయాలు తీసుకుంటుంది ఏపీ పోలీస్ బాస్ ను సడన్  గా మార్చేసింది దీంతో ఒక పక్క మీడియా దీనిపై విపరీతమైన చర్చకు తెర లేపారు ఎందుకు సడన్ గా డిజిపిని మార్చాలిసి వచ్చింది అని రక రకాలుగా  సోషల్ మీడియాలో చర్చలు జరిగిన ప్రభుత్వం వైపునుండిఎటువంటి వివరణ  రాలేదు దీంతో అందరూ సర్దుమణిగే లోపు ఆయనకు మరో పదవి కట్టబెట్టి  అందరినిఆచార్యానికి గురిచేసారు అయనకు ఏపిపిఎస్సి చైర్మన్ గా బాధ్యత  ను ఆయనకు అప్పజెప్పారు అయన త్వరలోనే రిటైర్అవుతారు  కనుక  అప్పటివరకు సవాంగ్ గారిని  అదేపదవిలో కొనసాగించవచ్చు మొత్తానికి  పోలీస్ బాస్ కదా సుకాంతం అయింది . 

ఆ కూలీని అదృష్టం ఎలా వరించిందో తెలుసా

చిత్రం
కొందరికి అదృష్టం ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు ఎందుకంటే అది  అదృష్టం కాదా అందుకే చెప్పిరాదు మొన్న బేబీ సింగర్ గా ఎలా మారిందో  అందరం చూసాం అలాంటి అదృష్టం కేరళకుచెందిన రోజువారీ కూలికి కూడా  దక్కింది ప్రతి నిత్యం కూలికి వెళ్లే మమ్మిక్క ఒక రోజు ఒక ఫోటో గ్రాఫర్ చూసి  నీకు మోడలింగ్ చేయటం ఇష్టమేనా అంటూ అడిగి తీసికువెళ్లి పార్లర్ కి వెళ్లి  అతన్నీ ఫుల్ గా రెడీ చేసి కోటు వేసి ఫోటో షూట్ చేసారు అతనిది కెమెరా పేస్  అవ్వటంతో వెంటనే అతన్ని తనకున్న యాడ్ కంపెనీలో ఓ యాడ్ ను  తీసాడు ఆ ఫోటోలను పేస్ బుక్ లో పోస్ట్ చేయడం తో అతనికి విపరీతమైన  కామెంట్లు లైకులు రావటం తో అతన్ని మోడల్ గా మార్చేశారు ఇప్పుడు ఒక  పక్క లక్షలు సంపాదిస్తున్నాడు కొందరు విలేకరులు అడిగిన ప్రశ్న కూలికి  కూడా వెళతావా అని అడగటంతో అది కూడా చేస్తూ మోడలింగ్ కూడా చేస్తా  అని సమాధానం ఇచ్చారు అంట మమ్మిక్క . 

మళ్ళి తెలుగు తెరపై మెరవనున్న మాజీ హీరోయిన్

చిత్రం
అమ్మాయి కాపురం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై అనేక తెలుగు  సినిమాల్లో నటించిన పెద్దగాపేరుసంపాదించలేక పోయింది రవితేజతో చేసిన  సినిమా మంచి పేరు తెచ్చిన ఆతరువాత అడపాదడపా చేసినపెద్దగా గుర్తింపు  రాలేదు చివరగా పెళ్లి తరువాత ఇక తెలుగు సినిమాలో కనిపించలేదు ఐతే  బోయపాటి తో రామ్ చేసే సినిమా కి సంప్రదించినట్టు తెలిసింది ఐతే ఈమెదే  ఓ కేరళ సినిమాలో నటిస్తే ఆ మూవీ చుసిన బోయపాటి రామ్ అక్క పాత్రా కు  స్టోరీచెప్పినట్టు తెలుస్తుందికధలో కీలకమైన పాత్ర కావటంతో మీరాజాస్మిన్ ను  సెలెక్ట్ చేసినట్టు చెప్పారు ఐతే త్వరలోనే రామ్ తో బోయపాటి సినిమా స్టార్ట్  అవుతుంది అన్న మాట . 

బస్సు డ్రైవర్ పై దాడిచేసిన మహిళకు కోర్ట్

చిత్రం
 మొన్న ఈమధ్య APSRTC డ్రైవర్ పై విపరీత ధోరణిలో ప్రవర్తించిన మహిళ అందరికి గుర్తువుండే ఉంటుంది ఎందుకంటే ఆవిడ చేసిన హడావుడి అంతా  ఇంత కాదు పక్క వాళ్ళు చెప్తున్న వినకుండా కాళ్లతో తన్నుతూ తిడుతూ వేసు  కున్నచొక్కా కూడా చింపినానా యాగీ చేసింది డ్రైవర్ఎంతచెప్తున్న వినకుండా అతనిపై విరుచుకు పడింది దీంతో డ్యూటీలో వున్న ప్రభుత్వ వ్యక్తి కావటం  డ్రైవర్ నేరుగా పోలీస్ మెట్లక్కిన విషయం అందరూ వినే వుంటారు ఇప్పుడు  ఆకేసు లో కోర్ట్ సదరు మహిళకు 14 రోజుల రిమాండ్ విధించింది దీంతో ఒక్క  సారిగా సదరు మహిళ కంగు తిన్నారు . 

ఆ సంగీత దర్శకుడు ఇక లేడు

చిత్రం
పాటలు పాడటం పాటలు రాయటం అయన ప్రత్యేకత ఎన్నో వేల అవార్డులు  రివార్డులు అయన సొంతం అయన ఎవరోకాదు బప్పీలహరి అయన ఈరోజు  ఉదయం కన్నుమూశారు అయన వయసు 69 ఏళ్ళు మాత్రమే ఎన్నో వందల  సినిమాలకు పాడి మ్యూజిక్ చేసిన ఆ లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో  లోకూడా సూపర్ స్టార్ కృష్ణ గారికి మరికొందరికీ కూడా అయన తెలుగులో ను  మ్యూజిక్ చేసారు డిస్కో పాటాలు ఆయన ప్రత్యేకంగా చేసేవారు అని ఇక  ఇక అయన లేరు అనే వార్త ముఖ్యంగా ఉత్తరభారతం లో ఆయనకు అంటూ  ప్రత్యేక స్తానం వుంది . 

పుష్ప ఫీవర్ ఇంకా తగ్గినట్టు లేదు

చిత్రం
పుష్ప సినిమా రిలీజ్ 60డేస్ దాటిపోయింది అయినా ఆ ఫీవర్ ఇంకా తగ్గినట్టు  లేదు ఎక్కడ చూసిన తగ్గేదెలే అన్న చందాన వుంది సుకుమార్ డైరెక్షన్ అల్లు  అర్జున్ యాక్టింగ్ DSP మ్యూజిక్ ఈ మూడు సినిమాను అంత ఎత్తున నిలబెట్టి  మ్యూజికల్ హిట్ గా నిలిపారు ప్రేక్షకులు ఈ సినిమా ఫీవర్ నార్త్ లో నే ఎక్కువ  వినిపిస్తుంది దేవిశ్రీ ఈ రోజు ట్విటర్ద్వారా ఓ పోస్ట్  షేర్ చేసారు ఆ పోస్ట్ ఏంటీ  అనుకుంటున్నారా  ముంబై పోలీస్ బ్యాండ్  శ్రీవల్లి సాంగ్ ను వాయించటం  ఆ సాంగ్ ను వాయించే వీడియో పోస్ట్ చేసారు ఆ సాంగ్ లింక్ ఇస్తాను మీరు ఓ  లుక్ వేయండి .  https://twitter.com/AATEofficial/status/1493528504432197633

నాన్న గారికి ఆహ్వానం వచ్చినా అందకుండా చేశారు ; విష్ణు

చిత్రం
గత కొంతకాలంగా సినిమా టిక్కెట్ల వివాదం వున్న సంగతి అందరికి తెలుసు  దీనిపై చిరంజీవి ప్రభాస్ అలీ మహేష్ బాబు పోసాని వాళ్ళు వచ్చి కలసి  మాట్లాడి వాళ్లకు ఎం కావాలో మాట్లాడి ప్రభుత్వం తో ఒప్పించుకుని వెళ్లారు ఆ  తరువాత ఈరోజు మంచు విష్ణులంచ్ టైములో ఏపీ సీఎం గారిని కలిసి సినిమా  పరిశ్రమ విశాఖకు తరలి రావాలి అన్న జగన్ గారి విన్నపాన్ని సినీ పరిశ్రమ  సానుకూలంగా స్పందించింది ఐతే ఈరోజు జగన్ గారిని కలిసినతరువాత విష్ణు  ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సినీ పరిశ్రమ విశాఖ తరలి వచ్చే విషయం గురించి  చేర్చించినట్టు ఆ విషయం ఫిలిం ఛాంబరుతో డిస్కస్ చేయాలి అని అన్నారు  అదే విషయం లో టిక్కెట్ల విషయం మాట్లాడటానికి మా నాన్నగారికి ఆహ్వానం  అందిన మధ్యలో కొందరు అందకుండా చేసారు అని అన్నారు . 

సీఎం జగన్ తో యాక్టర్ అలీ భేటీ కారణం

చిత్రం
ఈరోజు నటుడు అలీ ఆయన భార్య జగన్ ను కలవటానికి అమరావతి వచ్చారు  అలీ మాట్లాడుతూ నాకు ఎప్పుడో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అన్నారు జగన్ గారు  కానీ అప్పటి డేట్లు అడ్జెస్ట్ చేయలేక టికెట్ వద్దు అన్నాను అని అన్నారు  ఐతే  ఇప్పుడు అలికి ఒక ఛాన్స్ తగిలింది అని ఎప్పటినుండో ఊహాగానాలు వున్నా  ఇప్పుడు ఆచరణలోకి వచ్చినట్టే కనిపిస్తుంది ఎందుకంటే హుటా హుటిన  భార్యతో కలిసి ఈరోజు జగన్ గారిని కలిసిసారు ఐతే  వైసీపీ వర్గాల ప్రకారం  అలికి రాజ్యసభ సీట్ కన్ఫామ్ అని వినిపిస్తుంది మరో నాలుగు నెలల్లో రాజ్య  సభ సభ్యులు రిటైర్ అవుతున్నందున ఆయనకు ఛాన్స్ పక్క అని అన్నారు  ఈ విషయాన్ని అలిగారు మాట్లాడుతూ ఫలానా అని చెప్పలేదు కాదు ఎదో ఒక  టి ఇస్తారు అని మాత్రం చెప్పారు . 

సినిమా ఇండస్ట్రీ పెద్దన్న ఆయనేనట

చిత్రం
 సినిమా ఇండస్ట్రీలో మరోసారి విబేధాలు వున్నాయి అని స్పష్టమవుతుంది  ఎందుకంటే సన్ అఫ్ ఇండియా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో నరేష్ మాట్లాడుతూ  మోహన్ బాబు లాంటి నటుడిని చూడలేదు అని అయన ఇప్పుడువున్న విలన్  లు , హీరోల పాత్రలు అయన ఎప్పుడో చేసేసాడు అని అంతే కాదు ఇండస్ట్రీకి  పెద్ద అనేవారు ఎవరన్న వున్నారు అంటేఅయన మోహన్ బాబుమాత్రమే అని  ఆయనే పెద్ద అన్న అని కొనియాడారు నరేష్ , మా ఎలక్షన్ అప్పుడు కూడా  నరేష్ అక్కడ కీలక పాత్ర పోషించి విష్ణు విజయానికి దోహదపడ్డాడు ఆ ఎలక్షన్  తరువాత నరేష్ సైలెంట్ అయినా సన్ అఫ్ ఇండియా ఈవెంట్ లో మతమే  మాట్లాడాడు 

ఓ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్ళు పూర్తి కంగ్రాట్స్ అంటూ తమన్నా

చిత్రం
ఓ చిన్న సినిమా తో మొదలైన ప్రయాణం పెద్ద పెద్ద హీరోల తో నడుస్తున్న  తరుణంలో పెళ్లి ఎవరి గురించి అనేగా కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీ కి  వచ్చి 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది అని తమన్నా భాటియా ట్విట్టర్ ద్వారా ఓ  సందేశాన్ని కాజల్ కు ట్యాగ్ చేసారు 15ఏళ్ళు తిరుగులేకుండాఎన్నో విజయాల పరంపర కోనసాగింది ఇది అసమానామ్ అంటూ తమన్నా అన్నారు , లక్ష్మి  కల్యాణం సినిమాతో కెరియర్ మొదలైన ఆ సినిమాకు ఆశించినంత పేరు రక  పోయిన తరువాత వచ్చిన సినిమాలతో తిరుగులేకుండా 15 ఏళ్ళ ప్రయాణం  త్వరలో బిడ్డకు జన్మను ఇవ్వ బోతున్న కాజల్ కు తమన్నా శుభాకాంక్షలు తేలి  య జేశారు . 

ఇక రాజకీయాల జోలికి : రాను మోహన్ బాబు

చిత్రం
ప్రత్యేక్షంగా గాని పరోక్షం గా గాని రాజకీయాల జోలికి రాను అని సినీ నటుడు  మోహన్ బాబు అన్నారు యూనివర్సిటీ పని సినిమా తప్పితే ఇక నాకు ఎం  పట్టవు అని ప్రత్యక్షంగా చెప్పకనే చెప్పారు . పేర్ని నాని మాయింటికి వస్తే  తప్పేంటి అంటూ అయన మాట్లాడారు ఎప్పటినుండో మా మధ్య స్నేహం  వుంది దానికి తప్పులు వెతుకుతున్నారు అంటూ అయన మాట్లాడారు పేర్ని  నా ఆహ్వానం మీదే అయన మాయింటికి వచ్చాడు అంతే కానీ ఇందులో   ఎలాంటి రాజకీయాలు లేవు అని అన్నారు ,జగన్ తో ఇండస్ట్రీ వాళ్ళు చర్చ  మామధ్య రాలేదు కేవలం మర్యాద పూర్వక కలయిక తప్ప మారేది కాదు అని  అన్నారు .  ఐతే మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ఈవిషయం పై ట్విట్టర్ ద్వారా  టిక్కెట్ల పై చర్చ గురించి నాని గారు వివరించారు అని ట్విట్టర్ ద్వారా అనటం  నెటిజన్స్ ట్రోల్ల్స్ చేయటం జరిగింది . 

దేశంలో మరోసారి పెట్రోల్ డీజల్ రేట్లు పెరిగేలా వున్నాయి

చిత్రం
ఒక పక్క కరొనతో రవాణా రంగం కుదేలైపోతుంది డీజల్ రేట్లు ముఖ్యంగా ట్రాన్స్ పోర్ట్ లమీద పడింది దీంతో నిత్యావసరాల ధరలకు కూడా పడింది  ఇప్పడు మరోసారి ఈ రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కారణం ఒక  పక్క ఎన్నడూ లేనంతగా ముడిచమురు బేరల్ ధరలు పెరగటం ఒక కారణం  ఐతే మరోకారణం రష్యా ఉక్రెయిన్లో యుద్దవాతావరణం దృష్ట్యా ముడి చమురు ధరల పెరుగుదలకు కారణం అవ్వొచ్చు యుద్ధం అంటూ వస్తే ఇప్పుడు వున్న  ధరలు మరింత పెరిగే అవకాశం చాల వుంది . ఇప్పుడు ఒక పక్క 5 రాష్ట్రాల  ఎన్నికలు ఉండటం వల్ల కేంద్రం ఇప్పుడు పెంచకపోయిన ఎలక్షన్ తరువాత  మాత్రం కచ్చితంగా పెరగటం ఖాయం లా వుంది . 

భవిషత్ లో ఇక చైనా యాప్స్ ఇంకా కనపడకపోవచ్చు

చిత్రం
భరత్ చైనా బంధాలు దెబ్బతిన్న తరుణంలో చైనా స్పై చేస్తుందంటూ భారత్  వరుసపెట్టి చైనా యాప్స్ ను నిషేదిస్తున్న సంగతి అందరికి తెలుసు ఇప్పుడు  ఇంతకు ముందు వందల్లో చైనా యాప్స్ భరత్ నిషేదించింది చైనా వీటిపై  ఎటువంటి స్పందన లేదు ఐనా భారత్ వరుసపెట్టి తీసివేస్తూనే వుంది మరో  సారి చైనా యాప్స్ పనిపెట్టె పని మొదలు పెట్టి మరి కొన్ని యాప్స్ ను తీసి  వేసింది ఇప్పటివరకు తీసిన ప్రతి యాప్ కూడా దేశ భద్రతకు భంగం వాటిల్లే  వాటిని మాత్రమే ఏరిపారవేస్తుంది భవిషత్లో మిగిలివున్న కొద్దో గొప్ప యాప్స్ ను  కూడా భారత్ ఏరిపారవేయటం కన్ఫామ్ అనిపిస్తుంది రానున్న రోజుల్లో చైనా  యాప్స్ ఇక కనపడకపోవచ్చు ఓన్లీ ఇండియా యాప్స్ మాత్రమే ఉంటాయి  అనటం లో సందేహం లేదు 

ఎట్టకేలకు ఏపీ ప్రజల కల ఫలించేనా

చిత్రం
ప్రజలు ఎంతగానో ఎదురు చూసారు అప్పుడు కానీ నిరాశ ఎదురైంది మొన్న  ప్రధాని మాట్లాడుతూ ఏపీ తెలంగాణ విభజన సరిగా జారలేదు అని అంతా  వారి ఇష్టానుసారంగా విభజన చేసారు అంటూ మోడీగారు మాట్లాడిన మాటలు  ప్రజాల్లో ఒకింత ఆనందకర సంఘటన ఎందుకంటే 7ఏళ్ళు గడిచిన ఇప్పటి  వరకు బీజేపీ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు ఐతే ఇప్పుడు ప్రత్యేక హోదా  పై ఏపీ ప్రజల్లో మరోసారి సంతోష ఛాయలు కనపడుతున్నాయి కారణం బీజేపీ  నుండి  ఏపీ సీస్ మరియు అధికారులకు ఎందుకంటే ప్రత్యేక హోదాపై చర్చ   రావాలి అని ఈ నెల 17 న చర్చలకు రావాలి అని కేంద్ర హోమ్ శాఖ నుండి  పిలుపు వచ్చింది దీంతో మరోసారి అందరిలో ఆశలు ఈ సరైన కేంద్రం సరై  న నిర్ణయం తీసుకుంటుంది అని ఆశిద్దాం . 

ఈ సారి ఐపీల్ వేలంలో వాషింగ్టన్ సుందర్ ధర ఎంతో ఏ టీం

చిత్రం
ఈరోజు జరుగుతున్న ఐపీల్ వేలంలో  రెండు టీంలు పెరిగినందున ఎక్కువ  విదేశీయులు వుండే వుంది స్పిన్నర్ అయిన సుందర్ ను SRH టీం కొనుగోలు  చేసింది ఇది ఒకవిధంగా సుందర్ కు జాక్ పాట్ అనే చెప్పాలి ఎందుకంటే  సీనియర్ ల తో సమానం గా మంచి రేటు దక్కింది ఏకముగా 8. 75 కోట్లకు  సుందర్ ను కొనుగోలు చేసింది అదృష్టం అంటే ఇదే అంటున్నారు నెటిజన్స్ . 

హిజాబ్స్ వివాదం రోజు రోజుకి ముదురుతున్న వివాదం

చిత్రం
కర్ణాటకలో మొదలైన హిజాబ్స్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది ఒక  పక్క సుప్రీం కోర్ట్ కర్ణాటక కు మాత్రమే పరిమితం చేయాలి అని చెప్పిన కూడా  దేశం అంత విస్తరించేలా కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయ  రంగు పులుముకుంటే సమస్య మరింత జటిలం కాక ముందుపే కర్ణాటక  వరకే పరిమితమై ఉంటే బాగుండేది ఇప్పుడు సమస్య లేని చోటకూడా సమస్య  వచ్చేలా వుంది మొన్నహైద్రాబాద్ పాతబస్తీలో ఓ కాలెజ్లో కొందరు స్టూడెంట్  లు హిజాబ్ కు సంగిభావంగా ఫలకార్డుల ప్రదర్శన చేసారు ఇప్పుడు రాజస్థాన్  లోకూడా ఈ రచ్చ మొదలయింది , మొదట్లో కాలేజ్ యాజమాన్యం చొరవ  చేసి ఉంటే రాష్ట్రానికే పరిమితమై ఉంటది ఇప్పుడు కొందరు రాజకీయానికి  నాయకులు జాతీయ సమస్య చేసేలా వున్నారు . 

2022 ఐపీల్ వేలంలో ఎవరి రేటు ఎంత ?

చిత్రం
ఆశ్వన్ ను పంజాబ్ లెవెన్ కింగ్స్ సొంతం చేసుకుంది ఆయనను ఎంత రేటు  పెట్టారు అంటే 5 కోట్లకు ఆయన్ను తీసుకుంది మరోసీనియర్ ఆటగాడు  శిఖర్ ధావన్ విషయానికి వస్తే అదే పంజాబ్ 8. 25 కోట్లకు పంజాబ్  తీసుకుంది  దక్షిణాఫ్రికా ఫేసర్ రబడా ను ఏకంగా 9. 25 కోట్లు పలికింది ఇతన్ని కూడా ఆ  పంజాబ్ కింగ్స్ తీసుకుంది  టీం ఇండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ను    కొలకత్తా నైట్ ట్రేడర్స్ 12. 25కోట్లకు తీసుకుంది  అలాగే వార్నర్ బాబాయి ని  ఢిల్లీ క్యాపిటల్ 6. 25 కోట్లకు దక్కించుకుంది కొత్త టీం లక్నో సూపర్ జాయింట్  దక్షిణాఫ్రికా ఆటగాడు డికాక్ ను 6. 75 కోట్లకు దక్కించుకుంది  మరి కొందరి  వివరాల్లో త్వరలోనే వెల్లడిద్దాం 

సినిమా వాళ్ళకోసం స్థలం సేకరణ ఎక్కడో తెలుసా

చిత్రం
ప్రభుత్వం సినిమా పరిశ్రమ కు ఏ అవసరం వున్నా ఏపీ ప్రభుత్వం కచ్చితంగా  స్పందిస్తుంది అని జగన్ అన్నారు టిక్కెట్ల వివాదం లో హీరోలు కలిసి వెళ్లిన  తరువాత వారిని విశాఖ కు ఆహ్వానించినసంగతి అందరికి తెలుసు అటు హీరో  లు కూడా స్పందించి తప్పక ఇక్కడ కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి మేము  సైతం అన్నారు దీంతో ఇప్పుడు సినిమా స్టూడియో ల నిర్మాణాల స్థలం కూడా  ఇవ్వటానికి ప్రభుత్వం రెడీ అవుతుంది ఎవరు ఇక్కడ నిర్మిస్తున్నారు అనేది  పక్కన పెడితే స్థల సేకరణ మాత్రం టెంపుల్ సిటీ తిరుపతి లో స్థల సేకరిస్తూ  ఉన్నట్టుఅలాగే వైజాగ్ మరియురాజమండ్రి పరిసర ప్రాంతాల్లోస్థల సేకరణలో  అధికారులు వున్నారు అని తెలుస్తుంది త్వరలోనే ఎవరెవరు స్టూడియోలు  అలాగే షూటింగ్ లు కూడా వైజాగ్ కూడా మార్చాలి అని జగన్ గారు కోరినట్టు  తెలుస్తుంది . 

బీమ్లా నాయక్ మరికొన్ని భాషల్లో రిలీజ్

చిత్రం
త్వరలోనే రిలీజ్ అవ్వబోతున్న పవన్ కళ్యాణ్ సినిమా కు అన్ని ఏర్పాట్లు  చేస్తున్నారుఒకపక్క టిక్కెట్ల విషయం కూడాఒక కొలిక్కివచ్చినట్టే కనిపిస్తుంది  ఇప్పడు తెలుగు సినిమా ట్రెండ్ అవుతుంది ఎందుకంటే ప్రతి సినిమా కూడా  హిందీలో కూడా ఒకటేసారి రిలీజ్ చేస్తున్నారు నిన్న రిలీజ్ అయినా కిలాడీ  సినిమా కూడా హిందీ బాషలోకూడా రిలీజ్ చేసారు పెద్ద సినిమాలు ప్రతిదీ  ఇప్పుడు హిందీ మార్కెట్ నుకూడా టార్గెట్ చేసింది అనే చెప్పాలి ఎందుకంటే  పుష్ప కూడా ఇదే కోవలో హైయెస్ట్ వసూళ్లు రాబట్టింది ఐతే ఇప్పుడు బీమ్లా - -నాయక్ కూడా హిందీలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు అని  తెలుస్తుంది . 

కిలాడీ ఫ్యాన్స్ కి వూరమాస్ బిరియాని పెట్టాడంట

చిత్రం
రమేష్ వర్మ ఇప్పుడు ఈపేరు మోగిపోనుందా ఎందుకంటే కిలాడీ సినిమా ను  చూసిన సగటు ప్రేక్షకుడు చెప్పేమాట వూరమస్ సినిమా ఇచ్చాడు అంటూ  ఆకాశానికి ఎత్తేస్తున్నారు రవితేజ డింపుల్ హయతి జంటగా వచ్చిన ఈ సినిమా  మాస్ ఆడియన్స్ ఎలిమెంట్స్ అద్భుతంగా పండించారు ముఖ్యంగా ఫైట్స్  విషయంలో స్పెషల్ గా తీర్చి దిద్దారు ఫైట్స్ సినిమాకు హైలైట్ అంటూ  పొగిడేస్తున్నారు అనసూయ అదరగొట్టేసింది అని ముఖ్యంగా మాస్ మహారాజ  ఏక్షన్ పీక్స్ అని రవితేజ లైఫ్ లో పెద్ద హిట్ గా నిలుస్తుంది అని చెప్తున్నారు  మొత్తానికి రవితేజ రెండోసారి సినిమా చూసే ప్రేక్షకుడికి పూనకాలు తప్పవు  అంటూ ఇచ్చుకుంటున్నారు . 

ఆ వేంకటేశ్వరుని దయవల్ల బతికి బయట పడ్డా అంటూ కన్నీటి భాస్కర్ నాయుడు

చిత్రం
 గత నెలలో పాముకాటుకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికి బయట  పడ్డాను అంటూ అంటూ కన్నీరు పెట్టుకున్నారు భాస్కర్ నాయుడు టీటీడీ  మాజీ ఉద్యోగి ఐనా అయన సేవలను టీటీడీ కొనసాగించింది వివరాల్లోకి వెళితే  టీటీడీ లో రిటైర్ ఆయన తరువాత అక్కడ ప్రతి నిత్యం సర్పాలు పట్టుకునే  వుద్యోగం చేస్తున్న భాస్కర్ నాయుడు గత నెలలో అయన ఒక పామును పట్టు  కున్న టైములో ఒక పాము కాటుకు గురయ్యారు దీంతో అయన హాస్పిటల్ లో  జాయిన్ చేసింది టీటీడీ నెలరోజులు సుదీర్ఘ ట్రీట్మెంట్ తరువాత అయన  కోలుకున్నట్టు హాస్పిటల్ వైద్యులు తెలియజేసారు భాస్కర్ నాయుడు మాట్లాడు  తు ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్ల బతికి బయట పడ్డాను అంటూ అయన  చెప్పారు 

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీ వాడుతున్న పదం ఏంటో తెలుసా

చిత్రం
ఒక్క పక్క 5 రాష్టాల ఎన్నికలనగారా మోగింది ఎవరి హడావుడిలో వాళ్ళు వున్న  బీజేపీపార్టీ మాత్రంతనదైన స్టైల్ లో డైలాగ్ లు పేలుస్తున్నారు ఆమధ్య కూడా  విజయవాడలో బీజేపీ శ్రేణులు PWD గ్రౌండ్ మీటింగ్లో ఓ కేంద్ర నాయకుడు  ఏకంగా బీజేపీ అంటే ఫ్లవర్ అనుకున్నారా కాదు ఫైర్ అంటూ సెటైర్ వేసి  అందరిని నవ్వించారు ఇప్పుడు ఐదు రాష్ట్రాలఎన్నికల్లో కూడా ఎక్కడ చుసిన  బీజేపీ నాయకులూ బీజేపీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ పుష్ప డైలాగ్ ను  వేసేస్తున్నారు , ఉత్తర భారతాన్ని ఎంతలా పుష్ప సినిమా ఆకట్టుకుంది అంటే  కేవలం మొదటి వారంలో నే 100 కోట్ల కల్లక్షన్ కొల్లగొట్టి అక్కడ మాస్ ఆడియన్ ను ఫిదా చేసింది ఎక్కడ చుసిన పుష్ప జపం చేస్తున్నారు అంటే ఆ మూవీ  నార్త్ లో అంతలా కనెక్ట్ అయ్యింది ఇప్పుడు అక్కడి హక్కుదారులు పుష్ప -2  కోసం ఎంతగానో మా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అని అన్నారు . 

ఎట్టకేలకు శుభం కార్డు వేసిన సినీ పెద్దలు ప్రభాస్ చిరంజీవి మహేష్

చిత్రం
ఎట్టకేలకు సినిమా రంగానికి ఏపీ ప్రభుత్వానికి మధ్య వున్న గ్యాప్ ను పూర్తి చేసి  వారికీ ఎం కావాలో రాబట్టుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే గత కొన్నాళ్లుగా  అటు సినిమా రంగానికి మధ్య ప్రతి ఒక్కరు రక రకాలు గా మాట్లాడిన చివరకు  సినిమా టిక్కెట్ల వివాదం పూర్తిగా తొలిగిపోయిందిఅనిచెప్పాలి గ్రామా లో వుండే  థియేటర్స్ కు ఒకరేటు మున్సీపాలిటీ లో వుండే ఏసి థియేటర్ లకు నాన్ ఏసీ  థియేటర్ లకు మధ్య కొత్త రేట్ల విషయంలో కొంత గ్యాప్ ఉన్నట్టు తెలుస్తుంది  అలాగే కార్పొరేషన్ లో వుండే ఏసీ మరియు నాన్ ఏసీ అలాగే మల్టీ ఫ్లెక్స్ లకు  ఒకరేటు కేటాయించినట్టు తెలుస్తుంది మహేష్ బాబు మాట్లాడుతూ ఇదంతా  కేవలం చిరంజీవి గారి కృషి వల్లే సాధ్య పడింది అని అన్నారు చిన్న సినిమా  రిలీజ్ అయ్యే టైములో పెద్ద సినిమాలు వున్నా వాటికి కూడా కొంత స్పేస్  కల్పించాలి అని నారాయణ మూర్తి గారు కోరినట్టు తెలుస్తుంది అదికూడా  తప్పక నెరవేర్చాలి అని చిరంజీవిగారితో జగన్ గారు అన్నారు అని అలాగే  సినిమా రంగం వైజాగ్ రావాలి అని అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం అని  జగన్ గారు అన్నారట స్టూడియో లు కూడ ని...

కాజల్ అగర్వాల్ ని వదలని బాడీ షేమింగ్ దానిపై కాజల్ కౌంటర్

చిత్రం
ఈ మధ్య హీరోయిన్లపైనెట్ ఇంట విపరీతమైనట్రోలింగ్ మీమ్స్ రాస్తూ వున్నారు  మరి కొంతమంది వ్యవహారం శృతిమించుతోంది అందులో ఇప్పుడు కాజల్ కూడ చేరిపోయారుగత కొన్నాళ్లుగా కాజల్ సినిమాలకు దూరం గావున్నారు కారణం  ఇప్పుడు తనుగర్భవతి ఐతే కొందరుకాజల్ పైకూడామీమ్స్ ట్రోలింగ్ చేయటం  జరిగినది దీనిపై కాజల్ స్పందిస్తూ వ్యక్తిగతంగా అన్ని విధాలా నేను కీలక సమ  -యంలో వున్నాను నాపై ట్రోలింగ్ చేయటంమీమ్స్ చేయటంనాకు ఎటువంటి  ఉపయోగం లేదు నన్ను ప్రశాంతంగా జీవించనీయండి మీరు ప్రశాంతంగా  జీవించండిఉపయోగం లేని మాటలు మాట్లాడకండి సాధారణంగా గర్భధారణ  సమయంలో కొన్ని మార్పులు సహజం కొంతమంది నల్ల బడతారు అంతేకాదు  కొంతమందికి పొట్టలో బేబీ పెరిగే కొద్దీ పొట్ట సాగుతుంది తరువాత నార్మల్ గా  అవుతుంది కొంతమందిలో అది జరగకపోవచ్చు అంటూ చెప్పుకోచ్చారు . 

రేపు ఏపీసీఎం జగన్ గారిని కలవనున్న హీరోలు ఎవరో తెలుసా

చిత్రం
సినిమా టిక్కెట్ల వివాదం ఈ తప్పక ఫలితాన్ని ఇవ్వాలి అసిధాం ఎందుకంటే  ఎంతమంది కలిసిన కమిటీ రావాలి అన్నారు ఈ రోజు కమిటీ నివేదికను పేర్ని  నానిగారు సీఎం జగన్ గారికి సమర్పించినారు ఐతే రేపు సినిమా హీరోలు చాల  మంది అంటే కోవిడ్ ను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి , నాగార్జున , జూ ఎన్టీర్  మహేష్ బాబు , నిర్మాత దానయ్య ఈ భేటీకి హాజరు అవుతారు అని ప్రచారం  జరుగుతుంది దీనిపై ఈ సారి ఐనా సీఎం జగన్ స్పష్టమైన అభిప్రాయాన్ని  వెల్లడిస్తారు లేదా అనేది చూడాలి ఒక పక్క ఈ టిక్కెట్ల వివాదంలో కోర్ట్ కేసు  కూడా ఒకటుంది దీనిపై ఏమన్నా మాట్లాడతారా లేదా అనేది తెలియదు ఏది  ఏకైన టిక్కెట్ల వివాదం ముగించాలి అని కోరుకుంధాం 

సన్ రైజర్స్ జర్సీ కలర్ చేంజ్

చిత్రం
ఐపీల్ స్టార్ అయిన దగ్గరనుండి టీం చేసుకునే జర్సీలో ఎలాటి మార్పు లేదు  ఈసారి టీంలు పెరుతున్న నేపథ్యంలో  ప్రతి టీం కొత్తగా ఉండటానికి   సన్ రైజర్స్ టీం ఆరంజ్ ఆర్మీ గా అవతరించబోతుంది ఈ సారైనా తమ  అదృష్టాన్ని పరీక్షించుకోనుంది కొత్త లుక్ లో వుండే టీం ఆత్మ విశ్వాసం తో  దుమ్ము దులుపుతుంది ఆశిద్దాం .  కిందనుండి పై వరకు ఒకే కలర్ వున్న హ్యాండ్ విషయంలో ముదురు కలర్  వాడినారు . 

సర్కారువారి పాట నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్

చిత్రం
గత కొన్నాళ్లుగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అప్డేట్ లో వెనుక  బడిపోయింది ఎందుకంటే సినిమా మొదలుపెట్టి సంవత్సరం దాటిపోయినా  ఒక్క ఫైట్ తప్ప అప్డేట్ లేదు త్రివిక్రం సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసి  సెట్స్ పైకి వెళ్ళటానికి సిద్ధంగా వుంది సర్కారువారి పాట బాలన్స్ షూటింగ్  చివరి షడ్యులు పూర్తి కావచ్చిన ఒక్క పాఠకుడా విడుదల కాకపోవటంతో ఫ్యాన్స్  కొంత నిరాశ చెందటం సహజం వారికోసం ఇప్పుడు ఒక పాటను విడుదల  చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సంధర్భం గా  కళావతి అనే సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలియజేసింది  త్వరలోనే సర్కార్ వారి పాట సాంగ్ రిలీజ్ అవుతుంది 

సారీ చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ; సరయు

చిత్రం
యూట్యూబ్ స్టార్ సరయు అంటే పెద్దగా ఎవరికీ తెలియదు కానీ బిగ్ బాస్  సరయు అంటే అందరికి తెలిసిది ఎందుకంటే బోల్డ్ కంటెంట్ తో యూట్యూబ్  వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటూ వుంటారు ఈ సరయు  రీసెంట్ గా ఓ వివాధం లో ఇరుకున్నారు అదేంటంటే జై బోలో గణేష్ అనే  స్టికర్ తలకు రిబ్బన్ లా కట్టుకొని మందు సిప్ చేస్తూ ఓ వీడియో ను రిలీజ్  చేసారు దీంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి సరయును స్టేషన్  కు తీసుకువెళ్లి వెళ్లి వివరణఅడిగి తెలుసుకొని కేసు ఫైల్సచేసారు  ఐతే సరయు  క్షమించమని అడిగినదని తెలుస్తుంది . 

రాష్ట్రంలో బిజినెస్ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు :ఎంపీ కనకమేడల

చిత్రం
ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం రాజ్యసభ లో కూడా వినపడింది ఈ సినిమా  టిక్కెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనపడటం లేదు ఒక పక్క మెగా  స్టార్ ఇప్పటికే రెండుసార్లు ఏపీ సీఎం ను కలిసి వివరించినట్టు తెలుస్తుంది  ఇంతకుముందు కూడా కొంతమంది నిర్మాతలు కూడా కలిసి వివరించిన  సంగతి అందరికి తెలుసు ఐతే అవి పెద్దగా ఫలితాన్నిఇవ్వక పోవటంతో నిన్న  రాజ్యసభలో ఎంపీ కనకమేడల మాట్లాడుతూ సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించి  సినిమానిర్మాతలను ఇబ్బందిపెడుతున్నారు కొత్తజీవోలతో దరల నియంత్రణ  చేసి నిర్మాతలను నష్టాలకు గురిచేస్తున్నారు బిజినెస్ వాతావరణాన్ని దెబ్బ  తీస్తున్నారు అని అన్నారు . 

హీరోయిన్లకు బాడీ షేమింగ్ కామెంట్లు గోల శృతి మించుతుందా

చిత్రం
సోషల్ మీడియా ఎంత పాపులర్టీ తీసుకువస్తుందో అంతే కొన్ని బాధాకరమైన  కామెంట్లు తప్పట్లేదు ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఈ షేమింగ్ కామెంట్ల గోల  రోజు రోజుకి శృతిమించుతూ పోతుందివరుసగా హీరోయిన్లు ఈనెగిటివ్ కామెంట్ల గోల ఎక్కువ అవుతూనే వుంది మొన్నటికి మొన్న సాయిపల్లవి పై జరిగిన  షేమింగ్ గోల తెలంగాణ గవర్నర్ కూడా స్పందించారు ఇదే కోవలో మరో  తెలుగు హీరోయిన్ లావణ్య త్రిపాఠి , ఇప్పుడు మరో హీరోయిన్ నందిత శ్వేతా  ఇలా వరుస హీరోయిన్ల బాడీ పై విపరీత కామెంట్లు కొన్నిసార్లు వారు ఇబ్బంది  పడ్డా కొన్నిసార్లు కామెంట్లు చేసినవారుకూడా ఇబ్బంది పడక తప్పదు  నందిత శ్వేతపై ఒకసారి మీ షేపులు చూసుకోండి అని కామెంట్ చేశారట  ఆవిడకూడ గట్టిగానే రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది . 

గద్వాల్ బిడ్డగా అనారోగ్యకారణాలతో మృతి

చిత్రం
జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన గద్వాల్ బిడ్డ గా సోషల్ మీడియా ద్వారా  ఎంతో పాపులర్ సంపాదించాడు ఒకసారి రాంగోపాల్ వర్మ విషయంలో ఒకసారి  కుల ప్రాతిపదికన మరోసారి క్షమాపణ కూడా చెప్పిన మల్లికార్జున్ రెడ్డి కొన్ని  ఆరోగ్యకరణలతోఈ రోజు మరణించాడుఅని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు అతనిపేరుమల్లికార్జున రెడ్డి అయినా గద్వాల్ ముద్దుబిడ్డగాసోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండేవాడు తనికి చిన్నతనం నుండి ఆస్తమా తో బాధ  పాడుతున్నడు అది కాక ఇంకా ఆరోగ్య సమస్యలు వున్నాయి అని చెప్పారు  రేపు ఖననం చేస్తారు అని చెప్పారు . 

కచ్చా బాదం ఓవర్ నైట్ స్టార్ అంటే ఇదే

చిత్రం
ప్రతి ఒక్కరు ఎదో ఒకటైంలో ఎంత కష్టపడ్డా అదృష్టం కలిసిరావట లేదు అని  తెగ బాధపడిపోతూ వుంటారు కానీ కానీఊరికే కష్టపడితే అదృష్టంరాదు కష్టాన్ని  మరోలా చేస్తే అదే వస్తుందిఅని ఇలానే ఓ వ్యక్తిఆలోచించాడుఅదృష్టం అంటే  ఇది అనిపించాడు ఎం చేసాడు అనేగా బెంగాల్ కు చెందిన వ్యక్తి పాటను ఈ  మధ్య అందరూ వినే  వుంటారు కచ్చా బాదం సాంగ్ పచ్చి పల్లీలు గల్లీ గల్లీ లో  తిరుగుతూ పల్లీలు అమ్మేవాడు ఇలా కాదు అని ఓ పాటను పాడి రికార్డ్ చేసి ఆ  ప్లే చేస్తూ వీధి వీధి తిరుగుతూ పాట వినిపిస్తూ పల్లీలు అమ్మేవాడు ఆ పాట విని  అందరూ పల్లీలు కొనేవారు ఆలా ఆ నోటా ఈనోటా ఆపాట ఓ మ్యూజిక్ కంపెనీ  విని అతన్ని తీసుకువెళ్లి ఓ పాట పాడించింది ఇంకేవుంది దెబ్బతో మనోడు  అటు ఫేమస్ ఇటు డబ్బు రెండు ఒక్కసారే వచ్చాయి ఎక్కడ చుసిన టిక్ టాక్  ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కడ చూసినా ఇదే పాట . 

పాటల ప్రపంచంలో లతా మంగేష్కర్ ఇక లేరు

చిత్రం
ఎన్నో వేలపాటలు పాడినఆగొంతు మూగబోయిందిసంగీతప్రియులు ఆనందం ఆవిరైపోయింది దగ్గర దగ్గర నెలరోజులు పాటు సుదీర్ఘంగా  పోరాడి ఓడినా  ఓటమితప్పలేదు బీచ్ క్యాండీ హాస్పిటల్ లో గత నెలరోజులుగా కరోనా తో  ఆ సంగీత శిఖరం నేలకొరిగింది ఎన్నో వేల సంగీత ప్రియులను కన్నీరు  పెట్టించింది డాక్టర్లు అంతా తగ్గిపోయిందిలత కోలుకున్నారుఅని వెంటిలేటర్  కూడా తీసివేసాం అని చెప్పిన 5 రోజులకే ఆవిడ మరణ వార్త అందరిని కూడా  బాధించింది ప్రభుతం రెండురోజులు సంతాప దినాలు ప్రకటించింది  ఆవిడ  మానసిఖంగా అందరి హృదయాల్లో బ్రతికే వుంటారు పాట వున్నంతకాలం  లతామంగేష్కర్ బ్రతికే వుంటారు . 

ప్రధాని నోటివెంట తెలుగు సినిమా

చిత్రం
ఈరోజు ప్రధాని నరేంద్రమోదీగారు హైద్రాబాద్ లోని ముచ్చింతల్ లో జీయర్లు  ఏర్పటు చేసిన సమతా మూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని కార్యక్రం  అయిపోయిన తరువాత మాట్లాడుతూ తెలుగు సినిమా గొప్పదనాన్ని చెప్పారు  ఈరోజు తెలుగు  సినిమా ప్రపంచం కీర్తించే సినిమాలు నిర్మిస్తుందిఅని ప్రధాని  కొనియాడారు అంతేకాదు ఎంతో ఖ్యాతిని గడించింది అని తెలుగు సినిమా  అద్భుతాలు చేస్తుంది అని అన్నారు ఇప్పుడు తెలుగు సినిమా విశ్వవ్యాప్త  మైంది  అన్నారు OTT నుండి సిల్వర్ స్క్రీన్ వరకుఅంతా తెలుగు సినిమా  మహిమే అని అన్నారు . 

మత్సకారులకోసం నడుం బిగించిన జనసేన

చిత్రం
ఎన్ని ప్రభుత్వాలు మరిన ఎదో ఒకటి చెప్పి మాయచేస్తున్నారు అంటూ ఈ  సారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నడుం బిగించారు ఉభయ గోదావరి  జిల్లాలోని మత్యకారుల అభ్యున్నతికి ఈ నెల 13 నుండి రెండు జిల్లాలో కూడా  పర్యటించనున్నారుమత్యకారులడిమాండ్లు ఎన్నోఏళ్లుగా పరిష్కారం లేకుండా అంతే వున్నాయి జీవన ప్రమాణాలు మెరుగు పడలేదు అని అందుకే ఈ నెల  పర్యటన ముగిసిన తరువాత ఈ నెల 20 తేదీన మత్యకార అభ్యున్నతి సభ  ఉంటుంది పవన్ కళ్యాణ్ ఓ నోట్ ను విడుదల చేసారు గ్రామాగ్రామాన జనసేన  యాత్ర ఉంటుంది అని వెల్లడించారు జనసేన నాయకులూ అందరూ పాల్గొన  నున్నారు అని వెల్లడించారు . 

నాకు Z కేటగిరి వద్దు నాకు A కేటగిరి చాలు ప్రజలతోనే వుంటా కానీ

చిత్రం
మజిలిస్  అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పై కాల్పులు జరిగిన సంగతి  అందరికి తెలుసు ఓ టోల్ ప్లాజా వేదికగా ఆయనపై ఇద్దరు ఆగంతకులు  అయన కార్ పై వరుసగా 4 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు దీంతో  అయన వేరే వెహికల్ వెళ్లిపోయారు ఐతే ఆ విషయాన్ని అయన లోక్ సభ లో  ప్రస్తావిచారు నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు అని అన్నారు  ఆయనకు  ప్రభుత్వం వెంటనే Z కేటగిరి కేటాయించింది  అయనదాని తిరస్కరించారు బులెట్ కు భయపడే వ్యక్తి ని కాదు అని చెప్పారు కాల్పులు జరిపిన వారిని  శిక్షించాలి అని అయన లోక్ సభలో అన్నారు అంతేకాక నాకు బుల్లెట్ ప్రూఫ్  తీసుకునే వెసులుబాటు కలిగించాలి అని కోరారు  పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ ఘటనపై ఎంక్వరీ జరుగుతుంది అని  వివరణ ఇచ్చారు . 

PRC పై ఉద్యోగ సంఘాలు కీలక నిర్ణయం రేపు అర్ధరాత్రినుండి సమ్మె

చిత్రం
ఉద్యోగుల PRCసాధన సమితి విషయంతేల్చేవరకు సమ్మెతప్పదు అంటుంటే  ఒక ప్రభుత్వం మంత్రులు , అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు  చేసింది వారి డిమాండ్లకు తలొగ్గితే ప్రభుత్వం పై ఎంత భారం పడుతుంది  అనే దానిమీద విస్తుతమైన కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం ఒక పక్క  ఉద్యోగులు రేపు అర్ధరాత్రి నుండి సమ్మె తప్పదు అని ఒక పక్క హెచ్చరిస్తూనే  వుంది చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు అని తెలుస్తుంది ఒక్క అన్ని అంశాలు  పరిగణనలోకి తీసుకోవాలి ఉద్యోగస్తులు కొంత సమయాన్ని కేటాయించి సరైన  నిర్ణయం అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి అని సజ్జల మీడియాతో  మాట్లాడుతూ అన్నారు ,సంఘ నాయకులూ బొప్పరాజుగారు అన్ని విషయాల   మీద చర్చ జరగాలి అని అన్నారు ఉద్యమం కొనసాగిస్తాం అని అన్నారు . 

దీప్తి సునయన షన్ముఖ్ జస్వంత్ మళ్ళి కలుస్తున్నారు అంట జోస్యం చెప్పిన షణ్ముఖ్ తండ్రి

చిత్రం
ఎంతోకాలంగా కలిసి ప్రేమించుకుని విడిపోవటం కొంచం బాధగా వున్నా తప్ప  లేదు అని ఇంతకు ముందు వీరు ఇద్దరు ప్రకటించారు ఐతేవీరు ఇద్దరు కలిస్తే  బాగుండు అని ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు అంట ఇంతకు ముందుకూడా  వీరు విడిపోయారు అయినా కలిసిన విడిపోయిన రెండుసార్లు వాళ్ళ లైఫ్ లో  విలన్ ఎవరు అంటే బిగ్ బాస్ అంట ఎదుకంటే ఈవిలన్ వల్లే వాళ్ళు ఇంతకు  ముందు విడిపోయారు ఇప్పుడు అదే విలన్ వల్ల కలిసే అవకాశం వుంది అని  తెలుస్తుంది ఈఇయర్ వాలంటైన్ డేరోజు బిగ్ బాస్ఓ ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది  అంట ఆ స్టేజి పై మరోసారి కలుస్తారు అని షన్ను వాళ్ళనాన్న గారుకూడా ఇదే  విషయాన్ని చెప్పారు అంట ఇంతకుముందు కూడా ఇలాగె జరిగింది మీరు  తప్పక కలుస్తారు అని అన్నారు అని తెలుస్తుంది వీరిద్దరికి సోషల్ మీడియా  పై ఎంతోమంది అభిమానులను సంపాందించుకున్న వీళ్ళు ఫ్యాన్స్ కోరికను  తీరుస్తారో లేదో చూడాలి 

తగ్గుతున్న కరోనా తీవ్రత పాజిటివ్ వైరస్ దేశం మొత్తం తగ్గుదల ఒక్క రాష్ట్రం తప్ప

చిత్రం
కోరిన నీలినీడలు వీడిపోయే టైం వచ్చినట్టే వుంది ఎందుకంటే కరోనా కొత్త  కేసులు దేశంలో తగ్గుముఖం పట్టాయి ఇప్పటివరకు వారాంతపు లాక్ డౌన్ లు  కూడా సడలిస్తున్నారు ఏపీ తెలంగాణాల సైతం కేసులు తగ్గుముఖం పట్టాయి  పోస్టిటివ్ శాతం కూడా 7 కు తగ్గింది అంటే చాలావరకు కేసులు తగ్గిపోయాయి  ఒక్క కేరళ మినహా కరోనా దారికి వచ్చినట్టే అనిపిస్తుంది కేంద్రం మాత్రం ఇధి  వాక్సిన్ వల్లే మరణాల శాతాన్ని కూడా ఈ సారి తగ్గించగలిగాం అని అన్నారు  డెల్టా మీద ఓమి క్రాన్ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోవటానికి ప్రధాన కారణం  వాక్సిన్ అని అన్నారు ఒక్క కేరళలో కేసులు ఎలావున్నా మరణాలు ఎక్కువ గా  వున్నాయి 3RD వేవ్  సుమారుగా 4 కోట్ల మంది పైగా కోలుకున్నారు ప్రపంచ  హెల్త్ ఆర్గనైజషన్ లెక్కల ప్రకారం మర్చి నాటికి కరోనా ను పూర్తిగా తగ్గించలేక  పోయినా అంతగా ఎఫెక్ట్ చూపలేకపోవచ్చు అని సాధారణ ఫ్లూ గానే ఉంటుంది  అంటున్నాయి . 

జిల్లా కేంద్రం కోసం ఏదైనా చేస్తా అవసరం అనుకుంటే ఎమ్మెల్యే బాలకృష్ణ

చిత్రం
 సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు తన నియోజకవర్గం  హిందూపురం ను జిల్లా కేంద్రం చేసేవరకు ఊరుకునేది లేదు అంటూ దాని  కోసం ఎంతవరకైనా వెళతాం అని అన్నారు నిన్న దీక్ష కూడా చేసి ఇదే  మాట అన్నారు అవసరం అనుకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్టా అని అన్నారు ఇక్కడ ప్రజలు జిల్లా కేంద్రం కావలి అని కోరుకుంటున్నారు  ఇచ్చి తీరాలి అని ఏపీ ప్రభుత్వనికి విజ్ఞప్తి చేస్తున్నారు .

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు