పోస్ట్‌లు

జనవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కిన్నెర మొగిలయ్య ప్రయాణం

చిత్రం
కిన్నెర  కళాకారుడు మొగిలయ్య మొన్నటి వరకు ఈయన ఎవరు అన్నది ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మొగులయ్య ఒక గొప్ప కళాకారుడు అని దేశం మొత్తం చర్చ జరుగుతోంది. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ తెరమీదకి రాని మొగులయ్య ఒకే ఒక్క పాటతో ఎంతో ఫేమస్ అయిపోయారు. 12 మెట్ల కిన్నెర వాయిస్తూ ఆయన పాడే పాట ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది అని చెప్పాలి. ఉయ్యాలలో పసిపాప నిద్రపోయేటప్పుడు తల్లి పడుతున్న జోల పాటలా.. చెట్టు కింద సేదతీరుతున్నప్పుడు అందరినీ మైమరిపించే పల్లె పాటలా మొగులయ్య గానం వుంటుంది. మొన్నటి వరకు నల్లమల్ల కి మాత్రమే పరిమితమైన ఈయన గానం ఇక ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళింది. కిన్నెర కళాకారుడు మొగులయ్య కు పద్మశ్రీ అవార్డు వరించింది. ఇక మొగులయ్య కు పద్మశ్రీ అవార్డు దక్కడంతో ప్రస్తుతం ఈయన గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ మీడియాలో వెతకడం ప్రారంభించారు. ఇక కాస్త వివరాల్లోకి వెళితే ఒకప్పుడు కిన్నెర కు కేవలం ఆరు మెట్లు మాత్రమే ఉండేవి కానీ మొగులయ్య కళ మీద ఆసక్తితో ఏకంగా 12 మెట్ల వాయిద్యాన్ని ప్రత్యేకంగా తయారు చేసాడు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలి కుంట కు చెందిన మొగులయ్య అంతరించిపోతున్న కళకు ...

మహేష్ బాబు సినిమా వచ్చి సంవత్సరం అయిపోయి

చిత్రం
మ హేష్ బాబు సినిమా వచ్చి సంవత్సరం అయిపోయిన ఇంతవరకు సినిమా  రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు ఫ్యాన్స్ లో ఒకింత నిరాశఉండొచ్చు ఎందుకు  అంటే సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత సినిమా అనౌన్స్చేసినకానీ రిలీజ్  డేట్ మాత్రం అన్నౌస్ చేయలేదు ఎందుకంటే ప్రతి సంక్రాంతికి ఓ సినిమా  రిలీజ్ చేసే మహేష్ బాబు ఇంతవరకు సినిమా రాలేదు సర్కారువారి పాట  షూటింగ్ జరుగుతున్న డేట్ మాత్రం చెప్పలేదు ఐతే ఇప్పుడు ఈసినిమా డేట్  డైరెక్టర్ పరుశురాం సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పుడు చెప్పకనే చెప్పేసారు  ఈ సినిమా డిలే అవ్వటానికి ప్రధాన కారణం మహేష్ బాబు రెండుసార్లు కరోనా  బారిన పడటం షూటింగ్ నత్తనడకనసాగటం ఈ సినిమామరింత లేట్ అయిన  వస్తావ మీ అయినా త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు దర్శక  నిర్మాతలు మే 12 రిలీజ్ చేస్తాం అని చెప్పారు  

హీరో సుమన్ గారు రీల్ నుండి రియల్ గా మారిన వైనం

చిత్రం
హీరో సుమన్అంటే ప్రతిఒక్కరికి తెలుసు ఎందుకంటేఅయన సినిమాలు 80స్  లో ఎంత పెద్ద హీరోనో అప్పుడు వున్నజనరేషన్ అందరికి తెలిసినహీరో అంటే  సుమన్ గారు ఆతరువాత కాల క్రమేణా కొత్త తరం ని కోరుకునే ప్రేక్షకులు ఆ  తరువాత కొత్తవాళ్లు రావటంతో సుమన్ గారు మంచం హీరోగా వెనుక పడినా  విలన్ గా కేరక్టర్ ఆర్టిస్ట్ గా అయన బిజీగానే వున్నారు ఐతే ఇప్పుడు అయన  ఎవరు చేయలేని ఓ పని చేసిన తన ఉదారని చాటుకున్నారు అదేంటంటే  యాదాద్రి లక్ష్మీనరసింహుని పుణ్యక్షేత్రానికి అతి సమీపమునఆయనకు వున్న  117 ఎకరాలభూమిని  రక్షణ దళానికి ఉచితంగా ఇచ్చేసి అయన ఉదారని  చాటుకున్నారు డా ; సుమన్ గారు అందచేశారు అందుకే అయన్ను సోషల్  మీడియా రీల్ హీరో కాదు రియల్ హీరో అంటున్నారు . 

ఎట్టకేలకు ర్ ర్ ర్ రెలిజ్ డేట్ ను అనౌన్స్ చేసిన రాజమౌళి టీం

చిత్రం
ఒక పక్క కరోనా మరోపక్క కరొనతో వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు అన్ని  సంక్రాంతికి రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసాక వాయిదా వేయాలిసిన పరిస్థితి వచ్చే  దీంతో చేసేది లేక పెద్ద సినిమాలు రెండు డేట్లు ఇచ్చి ఎదో ఒక డేట్ కన్ఫామ్  అని చెప్పేసాయి ఐతే ఇప్పుడు ర్ ర్ ర్ టీం ముందు ఇచ్చిన రెండు డేట్ ల  నుండి ఒక డేట్ ను కన్ఫర్మ్ రాధే శ్యామ్ ముందు ఇచ్చిన రెండు డేట్ ల దగ్గర  వున్న ర్ ర్ర్ర్ మాత్రం డేట్ ను అనౌన్స్ చేసింది మార్చ్ 25 నప్రపంచం అంతా  రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలియజేసారు టీం ఈ డేట్ ఫిక్స్  చేస్తారా లేక మరేదైనా కారణాల తో వాయిదా వేస్తారా అన్నది మాత్రం పక్కన  పెడితే ఇప్పుడు ఇచ్చిన డేట్ పక్క అంటున్నారు  . 

ఎన్నో పాముల ప్రాణాలు కాపాడి ఇప్పుడు అదే పాము ప్రాణాపాయంలో

చిత్రం
తిరుపతి కి చెందిన భాస్కర్ నాయుడు అనే వ్యక్తి టి టి డి లో ఓ ఉద్యోగి ఐతే  ఇప్పుడు ఆయన చేసే ఉద్యోగం టి టి ఢీలో పాములు పట్టి సురక్షితంగా వాటిని  వదిలివేయడం ఆలా ఎన్నో వేల పాములను తన చేతులతో కాపాడిన భాస్కర్  ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నాడు టి టి డి లో ఓ పామును పట్ట  బోతే ఆ పాము కరవటం వల్ల అయన తిరుపతి ప్రభుత్వ హాస్పిటల్ లో పోరడు  తు వున్నారు టి టి డి లో వేరే వృత్తిలో వున్నా అక్కడ రిటైర్ అయ్యాక కూడా  అక్కడ సంచరించే పాములను పట్టి సురక్షిత ప్రదేశములో వదిలేసేవాడు  అలాంటిది ఇప్పుడు అతనే ప్రాణల తో పోరాడటం అందరికి ఒకింత బాధ  కలిగే విషయం అయన త్వరగా  కోలుకుంటరు అని ఆశిద్దాం . 

రాత్రిపూట ఎవరు లేరు అని ఇష్టమొచ్చిన స్పీడ్ గా బైక్ లేక కార్ వెళ్లారో అంతే

చిత్రం
సహజంగా రాత్రిపూట ట్రాఫిక్ కు సంబంధిచి పెద్దగా నిబంధనలు వుండవు  దీంతో చాలామంది ఇష్టమొచ్చినట్టు విపరీతమైన స్పీడ్ గా వెళ్తూ వుంటారు  అంతా బాగానే ఉంటే సరే లేక పొరపాటున ఏమైనా ప్రమాదాలు జరిగితే ఇక  అంతే ఐతే ట్రాఫిక్ పోలీసులు రాత్రి 10 దాటిన తరువాత వుండరు కేవలం  పెట్రోలింగ్ మాత్రమే ఉంటుంది ఐతే ఏ అర్ధరాత్రికో ఫుల్ గా అందుకొట్టి చాలా  స్పీడ్ గా రావటం ఇక ముందు కుదరదు ఎందుకంటే టౌన్ మొత్తం ఇప్పుడు  ఇలాటి ప్రాంతాల్లో లేజర్ గన్స్ ను ఉపయోగించాలి అని పోలీస్ యంత్రాగం  సమాయత్తమవుతుంది దీంతో ఎంపిక చేసినప్రదేశాల్లో స్పీడ్  క్యాచ్ చేసే  లేజర్ గన్స్ ను అమరుస్తున్నారు దీంతో ఇలా ఆర్ధ్రత్రి అపరాత్రి వెళ్ళేవాళ్ళు  కొంచం జాగర్తగా వెళ్ళటం బెట్టర్ నైట్ 11 నుండి అర్ధరాత్రి 2 వరకు ఈ గన్స్  ఉపయోగిస్తారు అని తెలుస్తుంది . 

ఇంకా ఆగని రికార్డ్స్ మోత పుష్ప పాన్ ఇండియా స్టార్

చిత్రం
బారి అంచనాల మధ్య రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గానిలిచినా సినిమా ఏదైనా  వుంది అంటే అది పుష్ప మూవీ మాత్రమే ఎందుకంటే పెద్ద సినిమాలు వరస  పెట్టి ఒక పక్క వాయిదా పడటం తో పెద్ద సినిమాలు ఏమి లేకపోవటం కూడా  పుష్ప సినిమాకి బాగా కలిసివచ్చింది అనిచెప్పాలి హిందీ లో100 కోట్లు వసూలు  ఒక లెక్క తమిళ్ లో కూడా ఇదే మార్క్ కొనసాగించింది పుష్ప అసలు తమిళ్  లో ఇంత కలక్షన్ వస్తుంది అని ఎవరు కూడా అనుకోలేదు అట బాహుబలి  తరువాత అంతటి కల్లక్షన్ లు కొల్లగొట్టిన సినిమా ఏదైనా వుంది అంటే అది  కేవలం పుష్ప మాత్రమే అంటూ కోలీవుడ్ టాలీవుడ్ చెప్పుకుంటున్నాయి ఈ  దెబ్బతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ ఒప్పుకోవాలిసిందే . 

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పుటు లో హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అని పెట్రోల్ పోసుకున్న యువకుడు

చిత్రం
అన్ని వైపులా నుండి ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని ఈ కొత్త జిల్లాల ఏర్పాటులో  మా జిల్లాని కేంద్రంగా ప్రకటించాలి అని పెద్ద ఎత్తున అటు విజయవాడ లో  హిందుపూర్లో కూడా ఇదే రగడ కొనసాగుతుంది ప్రతి చోట ఇప్పుడు జిల్లా కేంద్రా ల గొడవలు ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి ఏమంటా ప్రకటించారో కానీ  ఈ గొడవలు ఇప్పట్లో చల్లారేలా లేవు ఇంతకు ముందు జరిగిన విషయానికి  వస్తే బాల కృష్ణ గారు కూడా ఈ హిందూపురంగురించిమాట్లాడారుజిల్లా కేంద్రం  గా హిందూపురంకు ప్రకటించాలి అని కోరినారు ఈ లోపు కొంతమంది ప్రజలు  హిందూపురం సెంటర్లో పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకోవటానికి కూడా సిద్ధం  అయ్యారు అంటే ప్రరిస్థితి కొంత తీవ్రంగానే వుంది అని అర్ధం అవుతుంది ,  ఇక ముందు ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అర్ధం కావటం లేదు . 

లతా మంగేష్కర్ ఆరోగ్యం ఎలా వుంది అంటే

చిత్రం
గత కొంతకాలం గా లతాఅంగేష్కర్  గారి ఆరోగ్యం బాగాలేక ఆవిడా బీచ్ క్యాండీ  హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంగతి అందరికి తెలుసు ఐతే  రీసెంట్ ఆవిడా ఆరోగ్యంక్షిణించిన కొంతవరకు ఇప్పుడుఆవిడా కోలుకున్నారు  అని అంతేకాక ఆవిడకు నిన్నటి వరకు అమర్చిన వెంటిలేటర్ కూడా తీసి  వేసినట్టు క్యాండీ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది త్వరలోనే లతా  మంగేష్కర్  ని డీఛార్జ్ చేస్తాం అని ఆవిడ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారు  అంటూ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది . ఇప్పుడు ICU లో ప్రత్యక  డాక్టర్ పర్వేక్షణలో వున్నారు అని హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది . 

ఇప్పుడు జగన్ ఎదుర్కొంటున్న PRC సమ్మెను అప్పుడు ఎన్టీర్ ఎలా చేసారు

చిత్రం
ఇప్పుడు PRC ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని చెప్పకనే చెప్పాలి ఇలాగే  చంద్రబాబుగారుకుడా ఎంప్లాయిస్ విషయంలో మొదటిసారి గెలిచినప్పుడు  చాల కఠినంగా వ్యవహరించారు అందుకే రెండు సార్లు గెలిచినా చంద్రబాబు  కేవలం ఉద్యోగుల  వల్ల ఓడిపోయారు ఐతే ఎన్టీర్ కూడా ఈ PRC సమస్యను  ఆయనకూడా ఎదుర్కొన్నారు ఆయనకూడా ఉద్యోగుల పట్ల ఎంతో కఠినంగా  వ్యవహరించారుఅంతే కాదు అయన  వున్న రిటైర్మెంట్నువయసును 58 ఏళ్ళు  వున్న వయసును 3ఏళ్ళు తగ్గించి 55 ఏళ్లకు కుదించారు అంతేకాదు ఈ PRC  విషయంలో ఎన్టీర్ టైములో ఏకంగా 53 రోజులు ఉద్యోగులు సమ్మె చేసారు  ఆ సమ్మె కాలానికి ఒక్కరూపాయి కూడా జీతం చెల్లించటానికి అయన ఒప్పు  లేదు పనిచేసిన రోజే జీతం  సిద్ధాంతంనికి అయన గట్టి పట్టు పట్టారు . 

సర్కారువారిపేట నుండి కొత్త అప్డేట్

చిత్రం
హీరో మహేష్ బాబు సినిమా అంటే చాల ఎక్సపెటేషన్ ఉంటుంది ఒక్క  ఫైట్ తప్ప పెద్దగా అప్డేట్ లు లేవు కారణం కూడా వుంది ఎందుకంటే  మహేష్ బాబు ఈ సినిమా స్టార్ట్ అయ్యాక రెండుసార్లు కరోనా బారిన పడిన  సంగతి అందరికి తెలుసు ఐతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సాంగ్  రిలీజ్ చేస్తాం అంటూ రిపబ్లిక్ డే రోజు ప్రకటించారు ఆ సాంగ్ ఎప్పుడు చేసేది  చెప్పారు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఈ సినిమాకు సంబంధిన సాంగ్ ఒకటి  రిలీజ్ చేయటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు  ఈ సాంగ్ వినాలి అంటే ఫిబ్రవరి 14 వరకు ఆగాలిసిందే . 

ఈ సినిమాలు చూసి ఐనా మీరు మారాలి అంటూ హిందీ ఫిలిమ్ క్రిటిక్స్

చిత్రం
పుష్ప సినిమా విడుదైలైన అన్ని స్టేట్స్ లో దుమ్ము దులులిపేసింది పరిణితి  చెందిన నటన కనబరిచిన అల్లు అర్జున్ కు నీరాజనంపడుతున్నారు ముఖ్యం  గా హిందీ చిత్ర సీమలో అయన కు ఈ సినిమాతో ఎనలేని గౌరవం దక్కిందని  చెప్పాలి ఎంతోమంది ఫిలిం క్రిటిక్స్ మాట్లల్లో ఈ సినిమా చూసాకైనా బాలివుడ్  మారాలి అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు ముఖ్యంగా కాలం చెల్లిన  మూసకథల సినిమాలు ఇక ఆపండి అంటూ పెద్దఎత్తున క్రిటిక్స్ మరియు  అక్కడి యాక్టర్స్ కూడా స్పందిస్తున్నారు ఎందుకంటే 25 కోట్లు కష్టంగా వుంది  హిందీ సినిమాలకు పుష్ప రిలీజ్ అయినా మొదటి వారంలోనే 100 కోట్లు  కొల్లగొట్టి మాస్ ఆడియన్స్ ని ఆకట్టు కుంది అంటూ మాట్లాడుకుంటున్నారు  అల్లు అర్జున్ కు అల్ రెడీ కేరళలో మంచి మార్కెట్ వుంది ఇప్పుడు హిందీ లో  కూడా అయన మంచి మార్కులు ఈ పుష్ప సినిమాతో సంపాదించారు అనటం  సందేహం లేదు . 

5దు , తరాల నుండి కెన్నీర వాయిద్యాన్ని వాయిస్తుంటే అదృష్టం అంటే ఇదే

చిత్రం
5దు , తరాల నుండి కెన్నీర వాయిద్యాన్నివాయిస్తుంటేఅదృష్టంఅంటే ఏంటో  ఇప్పుడుతెలుస్తుందిఏమంటాపవన్కళ్యాణ్ సినిమాకిపాటపాడితన అదృష్టాన్నీ పరీక్షించుకున్నారు మొగిలయ్య పద్మశ్రీ తో పాటె ఆయనకు హైదరాబాద్ లో  సొంత ఇంటి స్థలం ఇచ్చి కట్టిచ్చి ఆయనకు ఒక 1కోటి రూపాయల నగదుతో  తెలంగాణ సీఎంకెసిఆర్ గారుసత్కరించటానికి రెడీ అయ్యారు పద్మ శ్రీ రాగానే  సీఎం కెసిఆర్ గారు పరకటించారు మొగిలియ్యగారు పవన్ కళ్యాణ్ వల్లే నాకు  నాకు పద్మశ్రీ వచ్చింది అంటూ సంతోషాన్ని అయన మాటల్లో చెప్పారు ఎన్నో  తరాలుగా ఈ ఈ కెన్నిర వాయిద్యాలతో మా పూర్వికులు నేను అందరం ఇలా  నే బతికినం అంటూ అయన చెప్పుకొచ్చారు 

ఖుషి సినిమాను 3. 60 కోట్లకు కొంటె ఎంత వచ్చిందో తెలుసా

చిత్రం
అప్పటి ఖుషి సినిమా కలక్షన్ ఎంతఅంటే పెద్దగాఎవరికీ తెలియదు ఎందుకు  అంటే ఇప్పుడు వున్న అన్ని వెబ్సైట్లులేవు అంతేకాక గూగుల్ వాళ్ళ ఆర్కుట్  వాడేవారు అందరూ అంతగా తెలియక పోవటం వాళ్ళ పెద్దగా ఎవరు కలక్షన్  పట్టించుకోలేదు ఐతే ఈ రోజు ఆ సినిమా నిర్మాత ఆవుల గిరి నైజాం 3. 60 కోట్లు  కు కొనుకుంటే ఆ సినిమా ఫస్ట్ డే నైజాం కల్లక్షన్  3. 60 కోట్ల వచ్చేసింది అని  అయన గుర్తు చేసుకున్నారు ఓవర్ అల్ గా ఖుషి సినిమా కేవలం కొన్ని రోజుల్లో  14 కోట్లు వసూలు చేసింది అయన గుర్తు చేసుకున్నారు ఆ సినిమా ఎంత పెద్ద  హిట్ అయింది అన్నమాట . 

10 రూపాయల కాయిన్ ఇస్తే తీసుకోక పోతే 3 ఏళ్ళు జైలు

చిత్రం
10 రూపాయల కాయిన్ వచ్చిన కొన్నాళ్లకే వాట్స్ అప్ పేస్ బుక్ లో ఫేక్ న్యూస్  పుణ్యమా అని ఈ కాయిన్ ను పెద్దగా చలామణి కాలేదు కారణం ఫేక్ న్యూస్  ఏ  ఎందుకంటే ఆ ఫేక్ న్యూస్ కేవలం కాకతాళీయం గా చేసింది తప్ప అందులో  నిజం లేదు ఈ కాయిన్ లు ఇప్పుడు మన బ్యాంకు ల్లో5000 వేల కోట్లు ములుగు  తున్నాయి అంట అవికూడా మన ఆర్ధిక అంద్యానికి ఒక కారణం అంటూ  చెప్తున్నారు ఐతే ఇప్పుడు మరోసారి ఈ కాయిన్స్ గొడవ తెరపైకి వచ్చింది  కారణం బ్యాంకులు ఈ కాయిన్స్ మార్కెట్లోకి వెళ్తున్నాయి ఎవరైనా చెల్లవు  మూడేళ్లు జైలు మరికొంత జరిమానా తప్పదుఅందుకే ఎవరైనాఇస్తే తీసుకోండి 

నియోకోవ్ మరో కొత్త వైరస్ ప్రపంచం మీదకు దాడి చేయటానికి రెడీ

చిత్రం
కరోనా వైరస్ కు పుట్టినిల్లు చైనా అని ప్రపంచ దేశలు మొత్తం ఒప్పుకున్నాయి  అదే చైనా మరో వైరస్ ను కనిపెట్టింది ఈ వైరస్ దక్షిణాఫ్రికా లో ని కోతులలో  వెలుగు చూసినట్టు చైనా తెలిపింది ప్రస్తుతం ఈవైరస్ కోతులనుమిలిన ఇతర  జంతువులకు వ్యాపిస్తోంది అని ఇది త్వరలోనే మనుషులకు కూడా వ్యాప్తి  చెందుతుంది అని తెలియజేసారుఅంతే కాదు ఇది కూడా కరోనా వైరస్ లాంటి  దే అని చెప్పుకొచ్చారు ఇది మనుషులకు సోకవచ్చు అని సోకిన రెండు మూడు  రోజుల్లోనే మరణిస్తారు అనిచైనా తెలియజేస్తోందిఅంతేకాదుఈ వైరస్ సుమారు  4 గురుకి సోకితే 4 గురు , మరణిస్తారు అని చైనా తెలియజేసింది దీనికి వొవ్ -2  నామకరణ చేసారు .  

కర్నూల్ జిల్లాకు ఆ మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టాలి పవన్ కళ్యాణ్

చిత్రం
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగ కర్నూల్ జిల్లాకు మాజి ముఖ్య  మంత్రి పేరు పెట్టాలి అని ఎన్నో అణగారిన ప్రజలకు అండగా వున్న ముఖ్య  మంత్రి ఎవరైనా వున్నారుఅంటే అయన శ్రీ దామోదరం సంజీవయ్య పేరును  కర్నూల్ జిల్లాకు పెట్టాలి ఎందుకంటే కడప జిల్లాకు వైస్సార్ పేరు పెట్టారు ,  అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అయన  పేరును పెట్టడం ఎంతైనా ఉత్తమంఅని అంతేకాక ఎంతోమందిపేద ప్రజలకు  సేవ చేసిన  ముఖ్యమంత్రిఅంటూ చెప్పుకొచ్చారు అందుకేవైసీపీ ప్రభుత్వాన్ని  మా జెనసేన తరుపున బలంగా అడిగేది ఒక్క జిల్లా పేరు దామోదరం  సంజీవయ్య కర్నూల్ జిల్లా గా పేరు మార్చాలి అని అడుగుతున్నాం అంటూ  పవన్ కళ్యాణ్ అన్నారు 

ఏపీలో జిల్లాల విభజనలో పెద్ద ఎత్తున ప్రజలు సోషల్ మీడియా లో పెట్టాలిసిన పేరు పెట్టకుండా అవసరం లేని పేరు పెట్టారు అంటూ

చిత్రం
ఏపీ జిల్లాల విభజనలోభాగంగాకొత్తగా కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి వాటిలో  కొన్ని పేర్లు అటు పేర్లు ఇటు ఇటుపేర్లు అటు పెట్టారు అంటూ ప్రజలు సోషల్  మీడియాలో మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా కృష్ణా జిల్లా విషయానికి వస్తే  దివంగత వంగవీటి మోహన్ రంగ పేరును ఎన్టీర్ జిల్లాకు పెడితే బాగుండేది  అలాగే మచిలీపట్నం జిల్లాను ఎన్టీర్ జిల్లాగా మారిస్తే బావుండేది అని పెద్ద గా  వినిపిస్తున్నమాటఎందుకంటేఎన్టీర్ స్వగ్రామం  మచిలీపట్టణంజిల్లాలో వుంది  అలాగే విజయవాడ అంటే రంగా ఎందుకంటే ఎక్కవుగా 3 వాంతులు కాపులు  ఎక్కువగా వున్న జిల్లా కావటం విశేషం ఐతే మంత్రి నానిగారు స్వయానా  ఇలాంటి మార్చాలిసిన పేర్లు ఏమైనా ఉంటే ఆయ జిల్లా కల్లెక్టర్ లకు  ఇంగ్లీష్ లో ఓ లెటర్ ఇవ్వవలెను పరిశీలిస్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి  తెలియజేస్తామని చెప్పారు .  

సినిమాల్లో ఎంత సక్సెస్ అయ్యారో తెలియదు రాజకీయాల్లో కి వస్తా నిర్మాత నట్టి కుమార్

చిత్రం
 చిన్న సినిమాల నిర్మాత నట్టి కుమార్ ఓ ప్రెస్ మీట్లో ఏపీ రాజకీయాల్లో నా  అవసరం ఎంతైనా వుంది అంటూ అంటూ చెప్పుకొచ్చి ఎదో ఒక 3 అసెంబ్లీ  లో ఒకదానిలో పోటీ చేసి తీరతా అంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు ఏపీ ని  ప్రతి పక్షాలు చాల ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నాయి అందుకే నా  అవసరం వుంది అందుకే రావాలి అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు  5 ఏళ్ళు వుండే ప్రభుత్వాన్ని ప్రతి పక్షాలు ఎలా పడగొట్టాలని వచ్చిన 6 నెలల  నుండి మొదలు పెట్టాయి ప్రతి పనిని రాజకీయం చేస్తూ కుతంత్రాలు చేస్తూ  వున్నాయి అని అందుకే నేను రావటం అవసరం వుంది అంటూ నిర్మాత నట్టి  కుమార్ చెప్పుకొచ్చారు ప్రతి క్షణం జగన్ గారి ప్రభుత్వాన్ని ప్రాడగొట్టే కుట్ర  జరుగుతుంది అని చెప్పుకొచ్చారు . 

జిన్నా టవర్ పై మరోసారి రగడ హిందూ సంఘాలు జాతీయ జెండా ఎగరాలి

చిత్రం
సాక్షాత్తు బి జె పి అధ్యక్షుడు సోము వీర్రాజు ఏమంట మొదలు పెట్టారో కానీ ఈ  జిన్నాటవర్ సెంటర్పేరు మార్చాలి అనిఅదే పనిగా ఇప్పుడు హిందూ వులకు  చెందిన సంఘాలు ఆ పేరు ను తొలగిస్తాం లేదా దానిమీద జాతీయ జెండా ను   వేగరేస్తాం అంటూ ఇప్పుడు మరోసారి జినా టవర్ వేదిక ఐయ్యింది ఎప్పు ఇండిపెండెన్సు కు ముందు పాకిస్తాన్ జాతిపిత అయినా జిన్నా గుంటూరు  వస్తున్నారు అని పలువురు ముస్లింలు అప్పుడు ఈజిన్నాటవర్ను నిర్మించారు అనుకోనిపరిస్తుతుల్లో అయనరాలేదు కానీ ఆయనకు గుర్తుగా కట్టినజిన్నా  టవర్ మాత్రం అలాగే ఉండిపోయిందిఇప్పుడుదీనిపై మళ్ళిఇప్పుడు జాతీయ  జండా ఎగురవేస్తాం అంటూ కొందరు మాట్లాడుతున్నారు . 

ఏర్పడిన కొత్త జిల్లాలు ఆపండి అటు కేంద్రం ఇటు రాష్ట్రం

చిత్రం
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేప్పట్టిన జిల్లాల విభజనకు మళ్ళీ బ్రేకులు  పడ్డాయి కారణం ఎలా వున్నా జిల్లాల విషయానికి వస్తే కొన్ని జిల్లాలో కొన్ని  ఇబ్బందికర పరిస్థితులు వున్నాయి ఉదాహణకు ఏలూరు జిల్లాను చూస్తే  నూజివీడు అసెబ్లీ విషయలో విజయవాడ కు పక్కనే వున్నా ఊర్లు కొన్ని కనీస  బస్సు సౌకర్యం లేని ఏలూరు జిల్లాలో వేశారు ఇలాంటివి చాలానే వున్నాయి  ఐతే అక్కడ లోకల్ ఎమ్మెల్యే మాత్రమే ఇలాటివి సరిచేయించ గలరు ఇక  ఈ కొత్త జిల్లాలు ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి అంటే జనాభా గణన అంతా  జరిగిన తరువాత మాత్రమే అధికారం వచ్చి పరిపాలన మొదలవుతుంది  అప్పటి వరకు పాత జిల్లాలే అమల్లో ఉంటాయి . 

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ త్వరలోనే ఓ సినిమా చేయనుంద .... ?

చిత్రం
బిగ్ బాస్ 5 లో ఎం ఎక్సపెట్టేషన్లేకుండా చాల కామ్ గా అడుగు పెట్టిన సాయి  ఉరఫ్ ప్రియాంక సింగ్ అందరికి తెలుసు ఎందుకంటే మొదటినుండి తెలుగు  పాపులర్ షో జబర్దస్త్ లో చాల సంవత్సరాలు కమిడియన్ గా పనిచేసింది ఐతే  అనుకోకుండా బిగ్ బాస్ 5 లో అడుగుపెట్టి అందరిని ఆచర్యానికి గురిచేసింది  తరువాత తన పాజిటివ్వ్ వైబ్స్ తో అందరిని ఆకట్టుకుంది ఆతరువాత లవ్  అంటూ ఎదో చేసిన ప్రేక్షకులు పెద్దగాపట్టించుకోలేదు ఐతే తాజాగా ప్రియాంక  సింగ్ ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి ఎందుకంటే తను  చూడటానికి అందంగానే వున్నా ప్రతి ఒక్కరిలో ఎదో ఒక డౌట్ ఉంటుంది  కారణం లేకపోలేదు ఐతే ఈ సినిమా విషయమై థానే స్వయంగా ట్విట్టర్ ఓ  ఫోటోను డైరెక్టర్ కోన వెంకట్ తో కలిసి వున్న ఫోటోను షేర్ చేసి ఈ వార్త ను  చెప్పింది . 

ఒక్కే ఒక్క పాట ప్రపంచం అంత తెలిసిన వ్యక్తికి పద్మశ్రీ

చిత్రం
 కిన్నెర మొగిలియ్య  ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిన పేరుఎందుకంటేఒకే ఒక్క  పాటతో ప్రపంచం అంత తెలిసిపోయింది మొగిలియ్య అని ఇప్పుడు అయన  సినిమాకి పాడిన ఒకటే పాటఆయన్ను పద్మశ్రీ వరించింది ఈపాటకు ముందు  మొగిలియ్య పెద్దగా పరిచయం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతె పాట  పాడారో అప్పటినుండి అయన పేరు అటు సోషల్ మీడియా ఎంతగా పాపులర్  అయ్యిందో అందరికి తెలుసుమలయాళీ రీమేక్సినిమా బీమ్లా నాయక్ సినిమాకి  ఒక్క పాట టైటిల్ సాంగ్ తో తెలుగు రాష్ట్రాలే కాకా మిగిలిన చోటకూడా ఆయన  పాట విన్న ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తారు . పద్మశ్రీ తో ఆయన్ను సత్క్  రించటం చాలా సంతోషం మైన విషయం . 

కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు లిస్ట్

చిత్రం
 ఆంధ్రప్రదేశ్ లో వున్న 13 జిల్లాలను ఏపీ ప్రభుత్వం 26 జిల్లాకు పెంచింది  వాటిలో శ్రీ కాకాకుళంనుండి మొదలుపెట్టి అల్లూరిసీతారామరాజుజిల్లాతో  పూర్తి చేసింది  1 శ్రీ కాకుళం 2 విజయనగరం 3 మచిలీపట్నం 4  అనకాపల్లి 5 కాకినాడ  6 కోనసీమ 7 తూర్పు గోదావరి  8 పచ్చిమగోదావరి 9 ఏలూరు  10 మచిలీపట్టణం  11 ఎన్టీర్ కృష్ణ జిల్లా 12 గుంటూరు 13పల్నాడు  14బాపట్ల  15ప్రకాశం16 నంద్యాల  17కర్నూల్ 18 అనంతపురం  19 శ్రీ సత్య సాయి  20 వైస్సార్  21 SPSR నెల్లూరు  22బాలాజీ జిల్లా 23 అన్నమయ్య జిల్లా 24 చితూర్  25 మన్యం 26 అల్లూరి సీత  రామరాజు జిల్ వీటిలో కొన్ని వీరుల జిల్లాలు , మరికొన్ని పేర్లు ప్రాంతీయ  నాయకుల పేర్లు వున్నాయి వాటిలో కృష్ణ జిల్లాకు బదులు ఎన్టీర్ కృష్ణా జిల్లా  గా పేరు మారింది పాడేరుకు అల్లూరి సీతారామరాజు జిల్లా గా పెట్టారు అలాగే  పూటపర్తినికూడా పుట్టపర్తి జిల్లాగా పార్వతీపురాన్ని మన్యం జిల్లాగా పల్నాడు  నర్సరావుపేట పల్నాడు జిల్లాగా తిరుపతి బాలాజీ జిల్లగా రాయచోటి ని  అన్నమయ్య జిల్లాగా కొన్ని చ...

ఇకముందు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి అంటే కండిషన్స్ అప్లై

చిత్రం
పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు బాలన్స్ చేస్తూ  సాగుతున్నారు గత ఎడాది ఎలా వున్న ఈ సంవత్సరం నుండి సినిమాలు  నిర్మించే నిర్మాతలకు కొన్ని కండిషన్స్ తప్పవు అని చెప్తున్నారు ఎందుకంటే  2024 లోఎన్నికల వున్నవేళా రెండింటినిబాలన్స్ చేయటంకష్టంగా ఉంటుంది  అని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అని తెలుస్తుంది ముఖ్యంగా కాల్షీట్  ల విషయంలో సమయాన్ని తగ్గిస్తూ వున్నారు భవిషత్ లో నిర్మించే సినిమాలు  కేవలం 60రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్చేస్తున్నారు ఇప్పుడు లైన్ లో 3 సినిమా  లు వున్నాయి వాటిలో బీమ్లానాయక్ కాకుండా , హరిహర వీరమల్లు , ఇంకా  భగత్ సింగ్ లాంటి సినిమాలు ముగించాలిసిన సినిమాలు వున్నాయి . 2024  నాటికి రాజకీయాల్లో ఫుల్ లెన్త్ రోల్ ప్లై చేయటానికి రెడీ అవుతున్నారు . 

ఎంతగా ఎదురు చూసిన ఉద్యోగ నోటిఫికేషన్ రావడంలేదు అని

చిత్రం
తెలంగాణ కు చెందిన సాగర్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్  కోసం ఎంతగానో ఎదురు చూసాడు ఇక ఉద్యోగం గాదు అని తీర్మానించుకుని  రైలు కింత తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు వివరాల్లో కి వెళితే ఖమ్మం  కు చెందిన సాగర గత సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎంతగానో  ప్రిపరేషన్ అయ్యి ఎంత ఎదురు చూసిన రాకపోవటం వల్ల ఆత్మ హత్య చేసు - కున్నట్టు తెలిసింది బి జె పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సాగర్ సోదరుడి  తో మాట్లాడి ఆత్మ హత్య కుగల కారణాలు తెలుసుకొని సాగర్ కుటుంబానికి  అండగా ఉండాలి అని బి జె పి శ్రేణులకు సూచించారు . భవిషత్ లో ఎవరు  ఇలాటి వాటికీ దూరంగా ఉండాలి అని అందరం కలసి ఉద్యోగ నోటిఫికేషన్  కోసం పోరాడదాం అంటూ పిలుపునిచ్చారు . 

మీకు రేషన్ కార్డు ఉందా రైస్ తీసుకుంటున్నారా ప్రతి నెల ఐతే ,ప్రభుత్వం మరో కొత్త పధకానికి

చిత్రం
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పాలసీ ని తీసుకు వచ్చింది ప్రభుత్వం ఎన్నో రకాల  పధకాలను అమలు చేస్తుంది ప్రతిఅర్హులైన ప్రతిఒక్కరికి ప్రధకాలు అందుతూ వున్నాయి ఈ సమయంలో ప్రతిఒక్కరు ఎంతోజాగర్తగా ఉండాలి అని అన్నారు  అంతే కాదు ఇన్ని పథకాలతో పాటు బియ్యం కూడా ఇస్తున్నారు రేషన్ రైస్ ను  కొంతమంది దళారులకు అముతువున్నారు అలాంటివారు ఇకముందు అమ్మి  నట్టు ప్రభుత్వ దృష్టికి వస్తే అన్ని పథకాలతో పాటు రేషన్ కార్డు కూడా తీసి  వేస్తారు అని తెలియజేసారు వీటన్నిటిని రెవిన్యూ కార్యదర్శులు చూస్తారు అని  తహశీల్ధార్ స్పష్టం చేసారు .  ప్రభుత్వం మరో కొత్త పధకానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం .  అగ్రవర్ణాల కు చెందిన మహిళలకు ఈ కొత్త పధకం 45 నిండిన ప్రతి మహిళకు  వర్తిస్తుంది అని ప్రతి మహిళకు సంవత్సరానికి 15 చొప్పున చెల్లిస్తారు అని  తెలియజేసారు . 

దేశం లో 5 రోజులు తరువాత మొదటిసారి తగ్గిన కేసులు

చిత్రం
కరోనా కేసులు భారత్ లో వరుసపెట్టి 5 రోజులు 3 లక్షలు కు తగ్గకుండా కేసులు  పెరిగాయి కరోనా భారత్ లో కరోన కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి  ఇప్పుడు భారత్ లో వున్న ప్రరిస్థితిలో ప్రతి ఒక్కరి ఇంట్లో జలుబు దగ్గు జ్యరం  లాంటివి ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రతి నిత్యం కనిపించే దృశ్యాలు ఐతే  కరోనా మొదటిసారి తగ్గు ముఖం పట్టింది అని చెప్పాలి మొదటిసారి స్వల్పం  గా కరోనా కేసులు తగ్గుమోఖంపట్టాయి కరోనా మార్చ్ నాటికిపూర్తిగా కనుమరుగు  అవుతుంది అని కరోనా ఇక సాధారణ ఫ్లూ వలే ఉంటుంది అని చెప్తున్నారు . 

యాంకర్ రష్మీ గౌతమ్ పెళ్లి అయిపోయింది పెళ్లి కొడుకు ఎవరో కాదు

చిత్రం
యాంకర్ రష్మి అంటే తెలుగు ప్రజలు అందరికి తెలుసు సినిమాల్లో పెద్దగా  గుర్తింపు రాకపోయినా జబర్దస్త్ పుణ్యమాఅని రష్మీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు  చాల రోజులుగా రష్మీ సుధీర్ లవ్ లో వున్నారు అంటూ సుధీర్ రష్మిని పెళ్లి  చేసుకుంటారు అనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేసి నట్టే ఎందుకంటే సుధీర్  రష్మీ కేవలం స్నేహితులమే అంటూ ఎన్నో సార్లు చెప్పారు కానీ ఫ్యాన్స్ పెద్దగా  దాన్ని నమ్మలేదు ఐతే రష్మీకి పెళ్లి ఈ మధ్యే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నమాట  వాస్తవం అంటూ వార్తలు వస్తున్నాయి ఐతే పెళ్లి కొడుకు ఓ ప్రైవేట్ కంపెనీలో  మేనేజర్ గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్  చేస్తారు అంట . 

PRC పై హైకోర్టు అసలు మీరు ఉద్యోగస్తులు అంటూ

చిత్రం
ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా PRC రగడ జరుగుతున్న తంతు ప్రతి  ఒక్కరికి తెలిసే వుంటది ఏపీ సీఎం ఇచ్చిన రివర్స్ PRC కోర్టుకు వెళ్లారు  ప్రతి చోట ఉద్యోగ సంఘాలు జేఏసీ లు గా ఏర్పడి ప్రభుత్వం పై వత్తిడి తెచ్చారు  అయినా ప్రభుత్వం ఒప్పుకోక పోవడంతో కొంతంది హైకోర్టు ను ఆశ్రయించారు  అయితే కోర్ట్ దీనిపై PRC ని సవాల్ చేసే హక్కు ఉద్యోగస్తులుగా మీకు లేదు  అని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పేసింది 

ఒప్పో ఫోల్డర్ ఫోన్

చిత్రం
శాంసంగ్ ఎప్పుడు కొత్త మొబైల్స్ ను ఇవ్వటంలో ముందు ఉంటుంది ఫోల్డర్  ఫోన్స్ అందరూ చూసారు ఇప్పుడు ఒప్పో కంపెనీ కూడాఇదే బాటలో ఓ ఫోల్డర్  ఫోన్ రిలీజ్ చేసింది ఈ ఫోన్ చాల రోజుల నుండి ట్రెండ్ అవుతుంది ఈ ఫోన్  ఈ ఫోన్ కున్న ప్రత్యేకతలు ఇంకా తెలియసి వుంది . 

ఏ ఇంట్లో చూసినా జ్వరం జలుబు పొడి దగ్గు తెలుగు రాష్టరాల్లో 3rd వేవ్

చిత్రం
తెలుగు రాష్టాల్లో కరోనా 3rd వేవ్ మొదలై పోయిందంని చెప్పాలి లెక్కకు  అందని కేసులు నమోదవుతున్నాయి ఎక్కడ చుసిన ప్రతిఇంట్లో జలుబు దగ్గు  జ్వరం తో ప్రజలు బాధపడుతున్నారు ఇలాంటి ప్రరిస్థితుల్లో ప్రజలు ఎంతైనా  అప్రమత్తంగా ఉండాలి నిన్న ఏపీలో ఒక్కరోజే 14000 వేల కేసులు నమోదు  అయ్యాయి అలాగే తెలంగాణాలోకొంతమేర తక్కువగా ఉన్నాయి 3600 కేసులు  నమోదయ్యాయి తెలుగు రాష్టాల్లో 3rd వేవ్ మొదలైనట్టే  కేసులు ఈ విధంగా  కేసులు నమోదవుతున్నాయి వాక్సిన్ 2 డోసులు వేయించుకున్న కూడా ఈ  జలుబు జ్వరం పొడి దగ్గు ప్రతి ఒక్కరికి వుంది ప్రతి ఒక్కరు మాస్క్ తప్పని  సరిగా ధరించండి శానిటైజర్ వాడండి అంతకు మించి ఎవరైనా ఎం చేయలేరు . 

ఏపీలో కరోనా కొత్త కేసులు ఏ రాష్టం లో కూడా లేవు

చిత్రం
కరోనా కేసులు విజృబణ ఏపీ లో కొనసాగుతుంది ఏమాత్రం కేసులు తగ్గే  పరిస్థితి కనపడటం లేదు మిగిలిన రాష్ట్రల విషయానికి వస్తే ఢిల్లీ లాంటి  నగరాల్లో వీకెండ్ లాక్ డౌన్ సత్పలితాలను ఇచ్చింది అలాగే చాల చోట్ల  తగ్గిన మళ్ళి పెరుగుతూ పోతున్నాయి గడిచిన 24 గంట్లల్లో ఏపీలో నమోదైన  కేసులు చుస్తే దగ్గర దగ్గర 13 వేలు కేసులు నమోదయ్యాయి ఈ లెక్కన కేసులు  రోజురోజుకి పెరగటమేతప్ప తగ్గేదే లే అన్నచందానకేసులు పెరుగుతున్నాయి  లాక్ డౌన్ లాంటి ఆలోచనలు అటు కేంద్రం గాని ఇటు రాష్టాలు గాని అసలు  ఆలోచించే పని లేదు అన్నట్టు ఉండిపోయాయి , అన్ని రాష్టాల కంటే తక్కువ  కేసులున్న ఏపీ  ఒక్కసారి గా పెరిగిపోయాయి . 

చిరంజీవి తల్లిగారిని దూషించి చాల పెద్ద తప్పు చేశాను క్షమించండి శ్రీ రెడ్డి

చిత్రం
సోషల్ మీడియాలో ఎవరైనా ఫైర్ బ్రాండ్ వున్నారు అంటే అది శ్రీ రెడ్డి గారు  మాత్రమే గతంలో శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి ఉయామం చేసే టైములో  శ్రీ రెడ్డి చాల మంది సినిమా హీరోలను సింగర్స్ ను దూషించిన సంగతి కూడా  అందరికి తెలుసు కాస్టింగ్ కౌచ్ పై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి అని చాల  పెద్ద యుద్ధమే చేసింది ఐతే దీనిపై ఏఒక్క హీరో కూడా స్పందించలేదు ఐతే  అప్పుడు వున్న మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గ వున్న అయినా ఆర్టిస్ట్ కార్డు  మంజూరు చేసారు ఆ టైములో మెగాకాపౌండ్ లో ఒక్కరు కూడా మాట్లాడ లేదు  ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అని వారి తల్లి గారిని కూడా  దూషించింది ఐతే ఇప్పుడు ఓకే వ్యక్తి చెప్పటం వల్లనే నేను ఆ పని చేశాను  ఆ వ్యక్తికి మెగా కాంపౌండ్ కి ఏమైనా గొడవలు ఉన్నాయేమో తెలియదు  అందుకే ట్విట్టర్ ద్వారా క్షమించమని అడుగుతున్నాను అంటూ చెప్పారు . 

ప్రియాంక చోప్రా తల్లి కాబోతుంది తండ్రి

చిత్రం
బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా అందరికి తెలిసిన వ్యక్తి అయితే  ప్రియాంక హిందీ సినిమా లు ఎంత సక్సెస్  అయింది తెలుసు తెలుగు సినిమా చేయకపోయినా డబ్ చేసిన సినిమాల్లోచూసి ఉంటాం బాలివుడ్ నుండి ప్రియా  హాలీవుడ్ లో అవకాశాలు రావటంతో మకాంహాలీవుడ్కు మార్చారు అక్కడకూడ ప్రియాంక అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సక్సెస్ అయ్యారు ఇక బాలీవుడ్  వైపు చూడనంతగా సక్సెస్ అయ్యారు అక్కడే నిక్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి  చేసుకున్నారు సినిమాలోనే కాదు లైఫ్ లోకూడా సక్సెస్ చూసారు ఐతే   ప్రింకాచోప్రా త్వరలో ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నారు వారిద్దరూ  తల్లితండ్రులు కాబోతున్నారు . 

అల్ రెడీ చాలా చోట్ల రద్దు చేసారు ఇప్పుడు ప్రభుత్వమే నిషేధించింది ఈ నాటకాన్ని

చిత్రం
ప్రజలు ఎంతో ఇష్టంగా చూస్తారు ఈ నాటకాన్ని ఇప్పటికి కొన్ని పల్లెల్లో ఈ  నాటకం ప్రదర్శింప బడుతుంది సహజంగా ఏదైనా తిరునాళ్ల , పండగలకు  పల్లెల్లో ఎక్కువగా నాటకాలు వేస్తారు రామాంజనేయ యుద్ధం , సత్య హరి - చంద్ర ఏకపాత్రాభినయం , చింతామణి ఇలా ఎన్నో నాటకాలు వేసేవారు  కొన్ని నాటకాలు తెల్లవారు జాము వరకు సాగే ఆ నాటకాలు ఇప్పుడు లేవు  ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే చింతామణి నాటకాన్ని  ప్రభుత్వం బ్యాన్ చేసింది భవిషత్ లో ఇక తెలుగు ప్రేక్షకులు స్టేట్ పై  చింతామణి నాటకాన్ని చూడలేరు ఇంతకు ముందు కూడా ఒక్క సామజిక  అంశం తో ఈ నాటకాన్ని బ్యాన్ చేయించిన ఎక్కడో ఓక చోట ప్రదర్శించారు  ఇకముందు చింతామణి నాటకం చూడాలి అంటే కేవలం యూట్యూబ్ లో  మాత్రమే చూడగలరు 

కర్నూల్ నుండి విజయవాడ విమాన సర్వీసులు

చిత్రం
 ఇప్పుడు ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ప్రతి జిల్లాకు ఎయిర్ పోర్ట్ అంటూ కొత్తగా  వింటున్నాం అయితే ఎంతవరకు సాధ్య సాధ్యాలు అనేది చెప్పలేం ఎందుకు  అంటే నిధుల సమీకరణ ఇది ఎంతో కష్టమైన పని గత ప్రభుత్వాలు కూడా  ఏపీ లో అన్ని జిల్లాలకు ఎయిర్ పోర్ట్ లు ఏర్పాటు చేస్తాం అని చంద్ర బాబు  గారు చేప్పివున్నారు ఐతేఇదేమాటను ఇప్పుడు ఏపీ సీఎం జగన్ గారు చెప్పారు  ఆచరణలో కష్టం అయినపని ఐతే ఇప్పుడు కర్నూల్కు విజయవాడ కు కొత్త గా  విమాన సర్వీసులు నడపటానికి ఏపీ ప్రతిభుత్వం ఏర్పాటు చేస్తుంది . 

ర్ ర్ ర్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు

చిత్రం
 వాయిదా పడిన తెలుగు సినిమాలు అన్నీ మళ్ళి రెండేసి డేట్ల ను అనౌన్స్  చేతున్నాయి ఎందుకంటే కరోనా ఎండమిక్ దశకు బహుశా మరచికి అంతం  అవుతుంది ఆ తరువాత కరోనా కేవలం ఫ్లూ మాదిరిగా ఉంటుంది అని హెల్త్  ఆర్గనైజేషన్స్ చెప్తున్న తరుణంలో R R R కూడాబీమ్లా నాయక్ వరుసలో 2  డేట్ల ను రిలీజ్ కు సిద్ధం చేస్తుంది ఈసినిమాకోసం తెలుగు ప్రేక్షకులతో పాటు  ప్రపంచం అంతా ఎదురుస్తుంది సంక్రాంతి పక్కాగా రిలీజ్ అవుతుంది అని  ఎదురు చుసిన ప్రేక్షకులను నిరాశ పరిచింది ఐతే ఈ సారి నీరుసహాపడే  ఉండదు ఏమో ఎందుకంటే  పవన్ కళ్యాణ్ కంటే ఈసారి వెనుక వున్నారు  మార్చ్ 18 లేదా ఏప్రిల్ 28 న ర్ ర్ ర్  రిలీజ్ కు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు 

బీమ్లా నాయక్ రిలీజు ఎప్పుడు అంటే

చిత్రం
కరోన పుణ్యమా అని పెద్ద సినిమా లు అన్ని వాయిదా వేసిన సంక్రాంతి కి  రావలిసింది కరొనతో అన్ని డేట్లు మార్చేశారు చివరకు పెద్ద సినిమాలు చూసి  ఆపిన చిన్న సినిమాలు మొత్తం ఇదే అదునుగా రిలీజ్ చేశారు ఇప్పడు అటు  లాక్ డౌన్ పెట్టె సూచనలు లేవు కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు దీంతో  కొంత మంది నిర్మాతలు ముందుకు వెనక్కు వూగిసలాడుతున్నారు ఇప్పుడు  వాయిదా పడిన భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మరోసారి తెరమీదకు వచ్చింది  డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈరోజు ట్విట్టర్ ద్వారా రెండు డేట్లు ను  అనౌన్స్ చేశారు వాటిలో ఒకటి ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్  1 న , రిలీజ్ చేయాలి  అని అనుకుంటున్నాం అని తెలియజేసారు ఇప్పుడు వున్న కరోనా పరిస్థితీ  మార్చ్ వరకు కొనసాగుతుంది అని అంటున్న తరుణంలో బహుశా ఏప్రిల్ 1 కి రిలీజ్ చెయ్యొచ్చు . 

తెలుగు రాష్ట్రాల్లో రద్దైన రైళ్లు

చిత్రం
కరోనా కేసులు వెళ్లనుండి లక్షలకు పెరుతున్న తరుణంలో అనేక మార్పులు  జరుగుతున్నాయి సంపూర్ణ లాక్ డౌన్ మినహాయించి చాల రద్దవుతున్నాయి  ఒకపక్క స్కూల్స్ తెలంగాణ లో రద్దు చేసిన సంగతి అందరికి తెలుసు కానీ  ఏపీలో మాత్రం ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు  కాలేజీలకు సెలవలు  కుదరదు అన్నారు ఇప్పుడు రైళ్ల వంతు ఒక్కో రాస్తామ్ లో ఒక్కవిధంగా అక్కడ  పరిస్థితుల ను బట్టి చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రలో కూడా  మార్పులు మొదలయ్యాయి పేసేంజర్ రైళ్లను ఒక నాలుగు రోజులు రద్దు చేస్తూ  ఉన్నట్టు రైల్వే శాఖ తెలియ జేసింది . 

ప్రకాష్ రాజ్ ఎమోషనల్ ట్విట్

చిత్రం
 విభిన్నమైన విలక్షణమైన ప్రతి నాయకుడి పాత్రలో అయన కనిపిస్తే ఆ  ఆ గంబిరం నిజంగా జీవించే ప్రకాష్ రాజ్ అయన ప్రతి నాయకుడిగా  బుల్లి తెర నిర్మతగా విభిన్న మైన పాత్రల్లో అయన జీవించారు అలాంటి  ప్రకాష్ రాజ్ మొదట్లో చిన్నా చిత్తకా క్యారక్టర్లో నటించిన తరువాత ఆయనలో  ఒక నానాపటేకర్ ను చూస్తారు అలాంటి అసాధారణ నటుడికి తెలుగులో  మంచి గౌరవమే దక్కింది అని చెప్పాలి వివిధ భాషల్లో ఎన్నో ఎన్నెన్నో   అవార్డులు తీసుకున్నారు వీటిలో నేషనల్ ఇంటెర్నేషనల్ అవార్డులు  వున్నాయి 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో ఆయన్ను సత్కరించారు అయన  ఈ రోజు ట్విట్టర్ ద్వారా  ఓ ఫోటో షేర్ చేసారు ఇలాంటి స్పర్శలు మళ్ళి  దొరకవు అంటూ ఓ ఎమోషన్ పిక్చర్ ను షేర్ చేసారు  ప్రకాష్ రాజ్ . 

మీ క్రెడిట్ స్కోర్ ఎక్కడ చూస్తున్నారు మీకు లోన్ కావాలి అంటే స్కోర్ కాదు ముక్యం

చిత్రం
సహజంగా క్రెడిట్ స్కోర్ బాగున్న కానీ కొన్ని సార్లు బ్యాంకులు ఆ లోన్  అప్లికేషన్ రిజెక్ట్ చేసుతుంది కారణం మీకు క్రిడెట్ స్కోర్ ఎంత వున్నా  పేమెంట్ ఎలా జమచేస్తున్నారు అన్నది చెక్ చేస్తుంటారు అంతే కాదు  మీ యొక్క ఏజ్ కూడా సిబిల్ స్కోర్ లో భాగం అవుతుంది ఎందుకంటే  మీకు కనుక సుమారుగా 40 ఇయర్స్ దాటితే అదికూడా బ్యాంకు ఆఫీసర్స్  చెక్ చేయటం జరుగుతుంది , కొన్ని సార్లు మీ క్రిడెట్ స్కోర్ 750 పైన వున్న  కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది కారణం నేను పైన వున్న ఏజ్ మరియు  పేమెంట్ సక్రమంగా బ్యాంకు లో వేస్తున్నడా లేక బై హ్యాండ్ ఇస్తున్నాడా  అన్నది కూడా తెలిసిపోతుంది ఇదంతా మీరు బ్యాంకు బజార్ వెబ్ సైట్  ఒకసారి చెక్ చేయండి లింక్ క్రింద వుంది .  https://www.bankbazaar.com/

మరో సారి పెట్రల్ డీజల్ రేట్లకు రెక్కలు వచ్చే అవకాశాలు

చిత్రం
గత యాడాది నుండి పెట్రోల్ డీజల్ రేట్లు ఎంతగా పెరిగినయ్యో అందరికి  తెలుసు ఎందుకంటే బైక్ ల్లో పెట్రోల్ పూయించే పరిస్థితి లేదు అని అందరూ  ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపారు దీంతో కేంద్రం దిగొచ్చి కొద్దిగా అంటే  కొద్దిగా సెస్ తగ్గించి మిగిలిన రాష్టాల్లో కూడా తగ్గించమని చెప్పింది కొన్ని  రాష్ట్రాల్లో చాల వరకు తగ్గించారు ఏపీ , తెలంగాణ రాష్టాల్లో ఎం తగ్గించిన  దాఖలాలు లేవు ఐతే దీపావళి తరువాత రేట్లు పరవాలేదు అనో లేక అలవాటు  పడిపోయో రేట్లు చూడటం మానేశారు ఐతే ఇప్పుడు మరోసారి ఈ రేట్లు పెరిగే  అవకాశం కనిపిస్తుందికారణం బేరల్స్ ముడిచమురు పెరగటమే ఐతే ఇప్పుడు  5 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వున్న తరుణంలో మరి పెంచుతారా లేక  ఏలక్షన్స్  పూర్తి అయిన తరువాత పెంచుతారో చూడాలి . 

ఏపీలో కరోనా విశ్వరూపం ఒక్కరోజే ఇన్ని కేసులా

చిత్రం
కరోనా దేశం మొత్తం విశ్వరూపం చూపిస్తుంది ఆరిపోయే దీపానికి వెలుగు  ఎక్కువ అన్న చందాన కేసులు వేలుకు వేలు పెరిగిపోతున్నాయి దేశం  మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది మరణల స్థాయి కొంత వరకు  డెల్టా మీద బెటర్ అని చెప్పాలి కరోనా కేసులు రోజు రోజు కు పెరిపోతూ  వున్నా  రికవరీ కూడా వుంది ఐతే ఈ రోజు ఒక్కరోజు ఏపీలో 10,000 కేసులు నమోదైతే  మరణాలు 8 మంది వరకు చనిపోయారు . ఈ కేసుల పెరుగుదల దేశం అంత కేసులు పెరగటం మర్చి నాటికీ కరోనా తగ్గిపోతుంది అని ఇక ముందు ముందు  వేరియంట్ల అప్ డేట్ కూడా ఉండదు అని వైద్య నిపుణులు చెప్తున్న మాట  ఐక్యరాజ్య సమితి మాత్రం వేరియంట్లు లేవు అన్నదాని కొట్టి పడేసింది . 

మీకు స్థిరాస్తి ఉందా ఐతే ఓ లుక్ వేయండి

చిత్రం
ఒక్కో ప్రభుత్వం ఒక్కో రకంగా ఇంటి పన్ను కట్టిస్తున్నారు మునుపు వున్న  ప్రభుత్వాలు అద్దె మీద ఆధారంగా టాక్స్ విధించేది దానివల్ల పెద్దగా నష్టం  లేదు కానీ ఇప్పుడు అవన్నీ పాతవై పోయాయి ఇప్పుడు వున్న కొత్త చట్టం  ప్రకారం మూలధనం మీద టాక్స్ అద్దెతో సంబంధం లేకుండా మీకు ఇంటి  మీద టాక్స్ మాత్రమే ఉంటుందని తెలుస్తుంది అది ఎంత పర్సెంట్ వుంది  అంటే సుమారుగా 10 % నుండి 15  % వరకు పెరుగుతుంది అని తెలుస్తుంది  మొత్తం గృహ వాణిజ్య సముదాయాల్లో సగం మందికి అప్పుడే నోటిస్టులు  జారీ చేసినట్టు తెలుస్తుంది . ఈ కొత్త విధానంతో సొంత ఇంటి యాజమాన్యానికి  పన్నుల పోటు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు  ఇదంతా కేవలం ఏపీ లో  నేనా మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఎలా వుంది అన్నది తెలియదు . 

అఖండ సినిమా 50 డేస్ కల్లక్షన్ మాములుగా లేదు

చిత్రం
నటుడు బాలకృష్ణ బోయపాటి శ్రీను అద్భుతం చేసారని చెప్పాల్సిందే  ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా ఐనా కేవలం ఒక్క వారం రోజులు  మాత్రమే థియేటర్ లో ఆడుతుంది అలాంటిది ఏకంగా 50 డేస్ కంప్లీట్ చేసి  వందరోజులుకు పరుగులు పెడుతుంది బాలయ్య కెరియర్ లోనే సూపర్బ్  సినిమాగా గుర్తుండి పోతుంది వీరి కాంబోలో ఇంతకు మునుపు వచ్చిన సినిమా లు , కూడా అదే రేంజ్ లో హిట్ గా నిలిచాయి అఖండ విషయానికి వస్తే  ఈ సినిమా  103 థియేటర్ లో ఈ సినిమా 50 డేస్ పూర్తి చేసి ఏకంగా 200 కోట్లు  కొల్లగొట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది 

అమెరికాలో 5జి సేవలు ప్రారంభం 14 విమానాలు చాక్యాన్సిల్

చిత్రం
ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం 5 జి వైపు మళ్ళాయి భారత్ లో కూడా ఈ  5జి సేవలు కొన్ని రాష్టాల్లో కొనసాగుతున్న పూర్తిగా రాలేదు ఈ తరుణంలో  అమెరికా లాంటి అభివ్రుది చెందిన దేశాల్లో కూడా 5జి పెట్టాలా వద్దా అని  వూగిసలాడుతున్నాయి కారణం లేకపోలేదు 5జి ని తీసుకు వస్తే విమానాలకు  చాల ప్రమాదాల్లో పడతాయి అని భారత్ ఎప్పుడో చెప్పింది కారణం నావిగేషన్  లో మార్పులు చెంది తప్పుదోవ పట్టిస్తుంది అని అందుకే 5జి సేవలు భారత్  చెప్పింది ఆయన అమెరికా 5జి సేవలు ప్రారంభించింది దీంతో భారత్ నుండి  వెళ్ళవలిసిన 14 విమానాలను భారత్ ఆపేసింది . భవిష్యత్ ఎలా ఉంటుంది  అనేది తెలియాలి . 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు