పోస్ట్‌లు

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నాగచైతన్య సమంత పెళ్లి పెటాకులవ్వడానికికారణం ఈవిడేనా

చిత్రం
  ఎన్నో ఏళ్ల ప్రేమపెడాకులైతే  ఎవరికైనా బాధ తప్పదు ఇద్దరి వ్యక్తుల మధ్యలో  మూడోవ్యక్తి వస్తే తప్పక గొడవలు వస్తాయి అలాంటి సంఘటన నాగచైతన్య  లైఫ్ లోకూడా వున్నారా ..... ? సోషల్ మీడియాలో వున్నారు అనే వార్త ఈ మధ్య  విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఓ హీరోయిన్ కారణంగానే ఈ జంట  బ్రేకప్ కు  కారణం అంటూ ట్రోల్ల్స్ వస్తున్నాయి సహజంగా మొన్నటివరకు సమంతను  ట్రోల్స్ చేసిన నెటిజన్స్ ఇప్పుడు ఇప్పుడు సమంతను ట్రోల్ల్స్ చేయటం లేదు  కారణం ఏదైనా ఉండొచ్చు ఎక్కువగా సానుభూతి ఐతే వీరి వీరి ఇద్దరిమధ్య   వున్న 3 వ్యక్తి ఎవరు అనే సందేహం కలగక మానదు ఎక్కువగా వినిపిస్తున్న పేరు  రాశిఖన్నా  ఈవిడవల్ల సమంత నాగచైతన్య విడిపోయారు అని నెట్టింట  ట్రోల్ల్స్ జరుగుతున్నాయి నిప్పులేనిదే పొగరాదు అన్న చందాన   వుంది  పరిస్థితి దీనికి తోడు రాశిఖన్నా చైతన్య కలిసి థాంక్యూ మూవీ  కూడా చేసారు  ఇప్పుడు రాశిఖన్నా ఎలాంటి వివరణ ఇస్తారు అనేది చూడాలి .   

కరోనా 4 వేవ్ ప్రపంచం అంతా మొదలైందా

చిత్రం
కరోనా మరోసారి ప్రపంచవ్యాప్తంగా విజృంభణ మొదలైందా అని పిస్తుంది  పోయింది అని అందరూ ఊపిరి పీల్చుకున్న టైములో మరోసారి కరోనా కేసులు  పెరగటం చూస్తుంటే 4TH వేవ్ వచ్చినట్టే అనిపిస్తుంది ఎందుకంటే చైనాలో  ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎందుకంటే  చైనా లో కరోనా పీక్ లో వుంది ఇప్పుడు కరోనా అమెరికా కికుడా పాకింది ఎందుకు  అంటే అమెరికా లోకూడా కేసులు విపరీతంగా పెరగటమే ఇండియాలో కొత్త  కరోనా కేసులు పెరగటం చూస్తున్నాం భారత్ లోకూడా కరోనా 4TH వేవ్ స్టార్ట్  అయ్యిందనే చెప్పాలి మళ్ళి తెరపైకి మాస్క్ ధరించాలి అని అధికారులు  ఆదేశిస్తున్నారు , WHO కూడా కరోనా 4TH వేవ్ లేదు కేవలం ఫ్లూ అంటే   జలుబుల వచ్చి పోతుంది అని చెప్పింది.  కానీ మరోసారి కేసులు వస్తూనే  వున్నాయి ఈ విధంగా కేసులు ఇండియాలో మరోసారి  ఆంక్షలు తప్పేలా లేవు  .    

సర్కారువారిపాట సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే

చిత్రం
 ఎప్పటినుండో మహేష్ బాబు ఫ్యాన్స్   ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చుసిన  సినిమా అనౌన్స్ మెంట్ రానే వచ్చింది ముఖ్యంగా సరిలేరు నీకెవరు సినిమా  తరువాత సినిమా లేకపోవటంఒకటైతే మిగిలిన హీరోల సినిమాల మాత్రం  అనుకున్న టైంకే అన్ని సినిమా లు వరుసపెట్టి రిలీజ్ చేసారు కొంతలో కొంత  మూవీ టీజర్ సాంగ్ తో ఫ్యాన్స్ లో కొంత జోష్ నింపారు అని చెప్పాలి ఐతే  మైత్రీ మూవీస్ ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ను చెప్పేసింది మొదటిసారి  డైరెక్టర్ పరుశురాం స్టార్  హీరోతో చేయటం ఒకటైతే మరొకటి ఇంతకు ముందు  సినిమాల విషయంగా పరుశురాంఅంటే ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు   పరశురామ్ గురించి మహేష్ ఫ్యాన్స్ బయపడాలిసిన పనిలేదు సినిమా  సూపర్ డూపర్ హిట్ కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ లెక్కలేసుకున్న తప్పులేదు  ఫ్యాన్స్ కి మే 12 న ఓ పండగే అన్న మాట . 

కేజిఫ్ 2 ఓటిటిలో ఎప్పుడు అంటే

చిత్రం
ఒక పక్క కేజిఫ్  2 దుమ్మురేపుతుంటే మరోపక్క ఓటిటి డేట్ కూడా బయట  పడింది ఒకప్పుడు సౌత్ సినిమా అంటే కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే  పరిమితం కానీ ఈరోజు సౌత్ సినిమా అంటే అది ఇండియన్ సినిమా గా  అవతరించింది ముఖ్యంగా తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటింది అంటే  ఆ గొప్పదనం రాజమౌళికి మాత్రమే దక్కుతుంది , ఆ తరువాత ప్రశాంత్ నీల్  ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు ఒకే  సినిమాతో భారతదేశం మొత్తం తనవైపుకు  తిప్పుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆ సినిమా కెజిఫ్ ఇప్పుడు కెజిఫ్ 2 కూడా  సూపర్ హిట్ గా నిలిచి మరోసారి తన సత్తా సౌత్ సినిమా సత్తా చాటారు   మొదటిరోజే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు రాబట్టి రికార్డులు బద్దలు కొట్టింది  ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా ఒటిటి  కి వచ్చే  డేట్ ఒకటి ఇంటర్నెట్ లో  మే 13 న అమెజాన్ లో రిలీజ్ అవుతుంది అని తెలుస్తుంది   ఈన్యూస్ ఎంత  వరకు కరెక్ట్ అనే లెక్కకు సినిమా రిలీజ్ అయిన 4వారల తరువాత ఓటిటి లో  రిలీజ్ చేస్తారు అని తెలుస్తుంది                  ...

ఏపీలో కొత్త మంత్రివర్గంలో హోమ్ మంత్రి వీరేనట

చిత్రం
ఏపీ కొత్త మంత్రి వర్గంతో ఒక్కసారిగా ఏపీ మొత్తం తనవైపుకు తిప్పుకునేలా  చేసారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ మంత్రి వర్గ కూర్పులో  పాత మ్మెల్యే లకు మొండి చెయ్యి చూపించారు అంటూ పెద్దఎత్తున అలకలు  బుజ్జగింపులు మొదలయ్యాయి ముఖ్యంగా బాలినేని పిన్నెల్లి విషయంలో  కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు ఒక వైపు రాష్ట్ర  సలహాదారు సజ్జల ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించేలా లేదు మాజీ  హోమ్ మంత్రి ఐతే ఒకడుగు ముందుకు వేసి ఏకంగా MLA పదవికి రాజీనామా  చేసారు ఇలా ఎవరికీ వారు తమకు ఇష్టం లేకున్నా కార్యకర్తలకు తలొగ్గక  తప్పటం లేదు ఐతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హోమ్ మంత్రి రోజానే  అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది మరి హోమ్ మంత్రి పదవి రోజాకి ఇస్తారా  లేక మళ్ళి రిజెర్వేషన్ అంటూ తానేటి వనితకు ఇస్తారా అనేది వేచి చూడాలి . 

ర్ ర్ ర్ సినిమాకి టిక్కెట్ల రేటు ఎంతో తెలుసా

చిత్రం
ర్ ర్ ర్ సినిమా కోసం రాజమౌళి 3 ఏళ్ళు పైన కష్టపడి సినిమా తీసిన తరువాత  సినిమా టిక్కెట్ల రేట్లు పెంపుకు 3 సార్లు ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించారు ఐతే  మొదటి సారి సినిమా పెద్ద హీరోలతో వచ్చిన ఫలితం కొంతవరకు పరవాలేదు  అనిపించినా ఆ తరువాత ర్ర్ర్ర్  సినిమా బడ్జెట్ కి ఆ రేట్లు సరిపోయేలా  లేవు అంటూ మరో సారి ఏపీసీఎం ఆఫీస్ మెట్లు ఎక్కక తప్పలేదు ఎందుకంటే  బారి తారాగణం  మొరొకటి సినిమా బడ్జెట్ 350 కోట్ల పైచిలు బడ్జెట్ అవ్వటం  ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వం ఇచ్చిన రేటు సరిపోకపోవటం వల్ల మళ్ళి  సీఎం ను కలవటం వెంటనే ప్రభుత్వం స్పందించటంవల్ల మరికొంత రేట్లు  పెంచుకొనే వెసులుబాటు ప్రభుత్వమ్ కలిపించింది ఇంతకు ముందు వున్న  రేట్లకు మరో 75 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి లభించింది  ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25 న ర్ ర్ ర్ సినిమా రిలీజ్ కు చిత్ర యూనిట్  సన్నాహాలు చేస్తున్నారు 

ప్రభాస్ పూజ హెగ్డే మధ్య రాదే శ్యామ్ లో ప్రపంచ వ్యాప్తంగా రేపే విడుదల

చిత్రం
 ప్రభాస్ సినిమా వచ్చి రెండేళ్లు దాటిన తరువాత రిలీజ్ అవుతున్న సినిమా  ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా రాధే శ్యామ్ ఈసినిమా ఫ్యాన్స్ కు  పండగలాంటిధీ ఎందుకంటే చాల రోజులుతరువాత రిలీజ్అవుతుంది మార్చ్  11 న అంటే రేపే  సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల 350 కోట్ల బడ్జెట్లో వచ్చే  సినిమా ఒకపక్క ఏపీ ప్రభుత్వంతో వున్న చిక్కులు కూడా తొలగిపోవడంతో  చిత్ర యూనిట్ అంత హ్యాపీగా వుంది 2 ఏళ్ళ తరువాత ప్రభాస్ లవర్ బాయ్  గా కనిపించనున్నారు ముఖ్యంగా ఈ సినిమాలో హస్తసాముద్రికుడి పాత్రలో  ప్రభాస్ కనిపించనున్నారు అంతే కాదు ఈ సినిమాలో కొన్ని సీన్స్ యువతను  ఎంతగానో ఆకట్టుకుంటుందిఅనిచిత్ర యూనిట్ సినిమా ప్రొమోషన్లో  చెప్పారు దీంతోపాటు కృష్ణంరాజు గారు కూడా ప్రధాన పాత్రలో నటించటం  సినిమా కి  హైలైట్ గా నిలుస్తుంది అని యూనిట్ చిప్పుకొచ్చింది 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు